షోపియాన్: కశ్మీర్లో కార్మికుల్ని చంపిన టెర్రరిస్టును భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పోలీసులతో కలసి భద్రతా దళాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. షోపియాన్లోని ద్రగడ్ ఏరియాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం అందడంతో సెక్యూరిటీ ఫోర్సెస్ జాయింట్ టీమ్ అక్కడ కార్డన్ సెర్చ్ నిర్వహించింది. దీంతో భద్రతా దళాలపై టెర్రరిస్టులు కాల్పులకు దిగడంతో.. జవాన్లు కూడా ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు టెర్రరిస్టులు మృతి చెందారు. వీరిలో ఒకర్ని అదిల్ వనీగా గుర్తించారు. రీసెంట్గా పుల్వామాలో ఓ కార్మికుడ్ని చంపిన ఘటనలో వనీ పాత్ర కీలకమని తేలింది.
కార్మికుల్ని చంపిన తీవ్రవాదిని మట్టుబెట్టిన ఆర్మీ
- దేశం
- October 20, 2021
లేటెస్ట్
- ఆఫీసర్లపై గరం
- ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా గుట్టురట్టు
- పక్క జిల్లాలకు యాదాద్రి వడ్లు
- దంచికొట్టిన వాన.. ఎల్బీనగర్లో చెరువులను తలపించిన రోడ్లు
- నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
- సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపుతున్నగ్యాంగ్
- డాక్టర్ ఇంట్లో రూ.20 లక్షల చోరీ
- పౌరుల మత స్వేచ్ఛను కాపాడుతాం: మల్లికార్జున ఖర్గే
- త్వరలో పంచాయతీ అవార్డులు
- తాగునీటి గండం నుంచి..గట్టెక్కేనా
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!