యాసంగిలో రైతులు వరి వేస్తే ఉరే అని సీఎం కేసీఆర్ చెప్పగా.. ఎమ్మెల్యే ఏమో నాటు వేసి రైతు బంధు సంబురాలు చేసిండు. యాసంగిలో రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటలు పండించాలని సీఎం సూచించినది తెలిసిందే. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి మాత్రం వరి నాటు వేసి ఆశ్చర్యపరిచారు. బుధవారం పరిగి మండలం గోవిందాపూర్ శివారులోని ఆర్ఎంపీ గఫార్ పొలంలో ఎమ్మెల్యే వరి నాటు వేసి, రైతుబంధుపై కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ‘రైతుబంధు కేసీఆర్’ఆకారంలో నాటు వేసి, సంబరాలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు మున్సిపల్ చైర్మన్, టీఆర్ఎస్ ముఖ్య నేతలు, రైతు వేదిక అధ్యక్షుడు, సర్పంచులు, కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించడం గమనార్హం. - వెలుగు, పరిగి
సీఎం వరి వేయొద్దంటే.. ఎమ్మెల్యే నాటేసిండు..
- తెలంగాణం
- January 7, 2022
లేటెస్ట్
- జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు రూ.57 కోట్లు రిలీజ్
- భాగ్యలక్ష్మి బ్యాంకు లో..
- గుజరాత్లో నలుగురు ఐఎస్ టెర్రరిస్టుల అరెస్ట్
- ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణం కూల్చివేత
- తుఫాన్ వస్తోంది..మే 29న టీజర్
- అమీన్పూర్ కొత్త చెరువు అలుగు ఆక్రమణ
- క్లాస్, మాస్ మెచ్చేలా.. గం గం గణేశా
- నెతన్యాహు, హమాస్ లీడర్లకు అరెస్టు వారంట్ జారీచేస్తం: ICC
- వరంగల్కూ రంజీ మ్యాచ్లు!
- నేను ఏ సంస్థకు వ్యతిరేకం కాదు: మమత బెనర్జీ
Most Read News
- వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...
- బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్
- కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
- తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
- ‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే
- చుక్క నూనె వాడకుండా... నీటితోనే పూరీ చేయచ్చు.. అది ఎలాగో తెలుసా?
- స్వప్న శాస్త్రం: కలలో మామిడి పండు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- Telangana Great : కొత్తపల్లి గ్రామం.. ప్రతి ఇంటికో సైనికుడు.. ఎలా సాధ్యమైంది..!
- Devara Fear Song Lyrics: దేవర ఫియర్ సాంగ్ లిరిక్స్పై నెటిజన్స్ విమర్శలు..పూర్తి లిరిక్స్ చూశారా?
- IPL 2024: ఆ రెండు జట్లు లేవు.. టైటిల్ గెలవడానికి సన్ రైజర్స్కు సువర్ణావకాశం