ఇయ్యాల (ఏప్రిల్ 28న) ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో ప్రజావాణి రద్దు

ఇయ్యాల (ఏప్రిల్ 28న) ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో  ప్రజావాణి రద్దు

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: కలెక్టరేట్​లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆదిలాబాద్​కలెక్టర్​ రాజర్షి షా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భూభారతి చట్టంపై ఈ నెల 30 వరకు అవగాహన కార్యక్రమాలు ఉండడంతో ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. 

ప్రజలు ఈ విషయాన్ని గమనించి కలెక్టరేట్​కు రావద్దని సూచించారు.