RDO కార్యాలయంలో అగ్నిప్రమాదం... పలు కీలక ఫైళ్లు దగ్ధం.. ఎక్కడంటే..

RDO కార్యాలయంలో అగ్నిప్రమాదం... పలు కీలక ఫైళ్లు దగ్ధం.. ఎక్కడంటే..

జయశంకర్ భూపాలపల్లి  జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది.  ల్యాండ్​ యాక్టివేషన్​ పనులు నిర్వహించు గదిలో షార్ట్​ సర్క్యూట్​ తో  ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.  ఈ ప్రమాదంలో పలు కీలక ఫైళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.  అయితే అర్దరాత్రి సమయంలో ఈఘటన జరగడంతో సిబ్బందికి ప్రాణాపాయం తప్పింది.  కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ జరిపారు..