
బెల్లంపల్లిరూరల్,వెలుగు: కాసిపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు గురువారం హైదరాబాద్లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ వైస్ఎంపీపీ పుస్కూరి విక్రమ్రావు, ఓరియంట్ సిమెంట్వర్కింగ్ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు శ్రీనివాస్, సుమలత, ముత్యంపల్లి మాజీ ఎంపీటీసీ భీమయ్య, బీఆర్ఎస్ దేవాపూర్ టౌన్ ప్రసిడెంట్ వడ్లూరి మల్లేశ్, నాయకులు వేణు, శ్యాంసింగ్, సందీప్, రాజేశ్వర్రెడ్డి, ప్రవీణ్, మధు, రాజు, కొమ్ము సతీష్, యాదవ సంఘం కులస్తులు లక్ష్మయ్య, వేలుపల రవి, పోశం, ప్రసాద్తో పాటు పలువురు పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వనించారు.