తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి 8 గంటల వరకు 99,638 పరీక్షలు నిర్వహించగా 10,122 కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కి చేరింది. మరోవైపు మరణాలు కూడా భారీగానే నమోదయ్యాయి. నిన్న(సోమవారం) ఒక్క రోజే కొవిడ్తో చికిత్స పొందుతూ 52 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2094కి చేరింది. లేటెస్టుగా 6,446 మంది కరోనానుంచి కోలుకున్నారు.ఇప్పటి వరకూ వైరస్ నుంచి బయట పడిన వారి సంఖ్య 3,40,590గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 69,221 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. GHMC పరిధిలో 1,440 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో 10 వేలు దాటిన కరోనా కేసులు
- హైదరాబాద్
- April 27, 2021
లేటెస్ట్
- నీ ఆరోపణలను ఎప్పుడైనా నిరూపించారా : సీఎం చంద్రబాబుకు ఎంపీ విజయసాయి ప్రశ్నలు
- కన్హాలో యువ సమ్మేళనం.. మంత్రి ఉత్తమ్ హాజరు
- తిరుమల లడ్డూ తిని ఎవరూ చనిపోలేదు కదా : NTK పార్టీ అధినేత సంచలన కామెంట్స్
- హైదరాబాద్లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ముఠా అరెస్ట్
- VenkyAnil3: ‘వెంకీ మామ’సెట్లో..బాలయ్య బాబు హుషారైన సందడి..వీడియో వైరల్
- బండ్లగూడలో స్వచ్ఛభారత్ అవగాహన ర్యాలీ
- పేజర్ పేలుళ్లతో కేరళవాసికి లింక్.. దర్యాప్తు చేస్తున్న బల్గెరియా..
- జమిలి ఎన్నికలతో.. బీజేపీ దేశాన్ని కబళించాలని చూస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి
- సీతారాం ఏచూరి జీవితం మాకు ఆదర్శం: కేటీఆర్
- IND vs BAN 2024: సెంచరీలతో దంచి కొట్టిన గిల్, పంత్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?
Most Read News
- అంతా చంద్రబాబు కట్టు కథ.. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన జగన్
- Good Health : ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ?
- బిగ్ అలర్ట్.. రానున్న 3 గంటల్లో తెలంగాణలో మళ్లీ వాన
- IND vs BAN 2024: తప్పు జరిగింది: నాటౌటైనా పెవిలియన్కు వెళ్లిన కోహ్లీ
- Viral news: రైల్వేస్టేషన్లో పాము హల్చల్..పరుగులు పెట్టిన ప్రయాణికులు
- అవును నాకు ఆ సమస్య ఉంది: స్టార్ హీరోయిన్.
- షాపూర్, గాజుల రామారం రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్
- శంషాబాద్ టూ బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
- తిరుమల లడ్డూ వివాదంలోకి ప్రకాష్ రాజ్: పవన్ కల్యాణ్కు సూటిగా ప్రశ్నలు
- స్టార్హెల్త్ ఇన్సూరెన్స్ డేటా.. టెలిగ్రామ్లో అమ్ముతున్నారు