పాలకు ఇచ్చే ఇన్సెంటీవ్స్ కొనసాగించాలి : ఈర్లపల్లి శంకరయ్య

పాలకు ఇచ్చే ఇన్సెంటీవ్స్ కొనసాగించాలి : ఈర్లపల్లి శంకరయ్య
  • ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకరయ్య

హైదరాబాద్, వెలుగు: విజయ డెయిరీ పాలకు ఇచ్చే ఇన్సెంటీవ్స్​ను కొనసాగించాలని  ప్రభుత్వాన్ని షాద్​నగర్​ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకరయ్య కోరారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు డెయిరీ తెచ్చి విజయ డెయిరీని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.  వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కల్పించడాన్ని స్వాగతించారు.