కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌ కుటుంబానికి పరామర్శ

కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌ కుటుంబానికి పరామర్శ

గోదావరిఖని, వెలుగు: రామగుండం బల్దియా11వ డివిజన్​ కార్పొరేటర్​, టీపీసీసీ కార్యదర్శి పెద్దెల్లి తేజస్విని ప్రకాశ్​ కుటుంబాన్ని ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ గురువారం పరామర్శించారు.

ఇటీవల ప్రకాశ్​ తల్లి మధునమ్మ అనారోగ్యంతో చనిపోగా స్థానిక రాంనగర్‌‌‌‌‌‌‌‌లోని వారి ఇంటికి వెళ్లి మధునమ్మ ఫొటో వద్ద నివాళులర్పించారు. కార్పొరేటర్లు, లీడర్లు పి.మల్లికార్జున్​, మహంకాళి స్వామి, ఎండీ ముస్తఫా, గట్ల రమేశ్‌‌‌‌, రాజేశ్‌‌‌‌, బాలరాజు, తదితరులున్నారు.