ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్ పోర్ట్ లు జప్తు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే రీజినల్ పాస్ పోర్ట్ అథారిటీ దర్యాప్తు అధికారులకు లెటర్ కూడా రాశారు పోలీసులు. IAS అధికారుల ఫోన్లు సైతం టాప్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ రొనాల్డ్ రాస్ ఫోన్లు టాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావును, శ్రవణ్ రావులను తీసుకొచ్చేందుకు ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ కు నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన డేటాతోపాటు ఎస్ఐబీకి సంబంధించిన 62 హార్డ్ డిస్క్లను నిందితులు ధ్వంసం చేసి.. కీలక సమాచారాన్ని నాశనం చేశారని పేర్కొన్నారు. మావోయిస్టు సంబంధ సమాచారాన్ని ధ్వంసం చేయడం ద్వారా దేశ అంతర్గత భద్రతకు నష్టం కలిగించారని ఆరోపించారు. కాగా కేసు విషయమై పత్రికల్లో వచ్చిన కథనాలతో హైకోర్టు ఈ కేసును సుమోటోగా విచారణకు చేపట్టింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్, శ్రవణ్ రావు పాస్పోర్టులు జప్తు!
- హైదరాబాద్
- July 4, 2024
లేటెస్ట్
- ఇండిగోలో సాంకేతిక లోపం.. దేశవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం
- దెబ్బ మీద దెబ్బ: కొరియోగ్రాఫర్ జానీకి మరో బిగ్ షాక్
- ఇంద్రకీలాద్రికి మరోసారి నాణ్యత లేని సరుకులు.. వెనక్కి పంపిన అధికారులు..
- అర్థరాత్రి అలాంటి మెసేజ్ చూసి షాక్ అయ్యా..
- ఐడియా బానేఉందే: ఎక్స్, ఫేస్ బుక్ మాదిరిగా..వెబ్సైట్లకు గూగుల్ వెరిఫైడ్ టిక్ మార్క్
- బతుకమ్మ మన తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకం: మంత్రి కిషన్ రెడ్డి
- Health tips:మీ ఇంట్లోని పసుపులో కల్తీని ఇలా కనిపెట్టొచ్చు..!
- అమర్ అక్బర్ ఆంథోని చిత్రం అందుకే ఆడియన్స్ కి నచ్చలేదు: శ్రీనువైట్ల
- Sabarimala: కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం....ఈ సారి వాళ్లకు మాత్రమే అయ్యప్ప దర్శనం
- Swiggy: ఇక 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ.. స్విగ్గీ కొత్త సర్వీస్.. `
Most Read News
- రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన అల్లు అర్జున్
- తెలంగాణ మార్కెట్కు పత్తి రాక షురూ .. ఇప్పుడిప్పుడే కాటన్ తీసుకొస్తున్న రైతులు
- రేవంత్.. నా కొడుకుల ఫాంహౌస్లు ఎక్కడున్నయో చూపించు
- ఇజ్రాయెల్ ఎక్కువ కాలం ఉండదు : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
- హైదరాబాద్ లో అటు వర్షం.. ఇటు ట్రాఫిక్.. 8 గంటలు నరకయాతన : మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్వరకు నిలిచిన వెహికల్స్
- తెలంగాణలో 4 రోజుల పాటు వానలు .. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
- జగిత్యాల జిల్లా కోరుట్ల 2 టౌన్ ఎస్సై శ్వేత సస్పెండ్.. కారణం ఇదే..
- రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో కుమార్తె మృతి
- ఇజ్రాయెల్కు 15 వేల మందిని పంపుతున్నరు.. మోదీ సర్కార్పై ఖర్గే ఫైర్
- టైటానియం, సిట్రిక్ యాసిడ్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ .. 12 క్వింటాళ్ల కల్తీ పేస్ట్ పట్టివేత