కొత్తపల్లిలో వరద నీటిలో చేపలవేట

 కొత్తపల్లిలో వరద నీటిలో చేపలవేట

మూడు రోజులుగా కరీంనగర్​ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. కొత్తపల్లి పట్టణశివారులో వరదనీటిలో కొట్టుకొచ్చిన చేపలను పట్టుకునేందుకు ప్రజలు ఎగబడుతున్నారు.

భారీగా చేపలు చిక్కుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా చేపల వేట ప్రారంభించారు. 

వెలుగు ఫొటోగ్రాఫర్​, కరీంనగర్​/గంగాధర, వెలుగు