చార్మినార్​ మక్కా మసీదులో .. షబ్ ఏ మేరాజ్ ప్రార్థనలు

చార్మినార్​ మక్కా మసీదులో .. షబ్ ఏ మేరాజ్ ప్రార్థనలు

ఫొటోగ్రాఫర్​, వెలుగు : షబ్ - ఏ - మేరాజ్’ సందర్భంగా సోమవారం రాత్రి చార్మినార్​ మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ప్రత్యేక గీతాలు ఆలపిస్తూ, ఖురాన్​ చదువుతూ రాత్రంతా అక్కడే జాగరణ చేశారు. పవిత్ర దినం సందర్భంగా కలర్​ఫుల్​ లైటింగ్​తో మసీదు ముస్తాబు చేశారు. 

అలాగే గ్రేటర్​లోని అన్ని మసీదుల్లో ప్రార్థనలు, జాగరణ జరిగాయి.