గర్భిణీలపై కనికరం లేదా..!

గర్భిణీలపై కనికరం లేదా..!
  • సీకేఎం హాస్పిటల్​లో స్కానింగ్​సిబ్బంది కరువు

వరంగల్ ప్రభుత్వ సీకేఎం ప్రసూతి హాస్పిటల్​లో గర్భిణీలకు స్కానింగ్​చేయడానికి సిబ్బంది కరువుయ్యారు. హాస్పిటల్​లో స్కానింగ్​చేయడానికి ఎవరూ లేకపోవడంతో గురువారం గర్భిణీలు ఇలా బారులు తీరారు. దీంతో ప్రైవేట్ ​సెంటర్లకు వెళ్లాల్సి వస్తోందని వారంతా అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. - వెలుగు, కాశీబుగ్గ