రూ.3 కోట్ల 1,016 సెల్​ఫోన్లు రికవరీ

రూ.3 కోట్ల 1,016 సెల్​ఫోన్లు రికవరీ

నెల రోజుల వ్యవధిలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో చోరీకి గురైన, పోగొట్టుకున్న రూ.3 కోట్లు విలువచేసే 1,016 సెల్​ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. గురువారం కమిషనరేట్ ఆఫీసులో సీపీ సుధీర్​బాబు బాధితులకు అందజేశారు. ఎవరైనా ఫోన్​పోగొట్టుకుంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.