శ్రీ చైతన్య కాలేజీలో 100 మందికి ఫుడ్ పాయిజన్ రూ.2 లక్షలు ఛలాన్

శ్రీ చైతన్య కాలేజీలో 100 మందికి ఫుడ్ పాయిజన్ రూ.2 లక్షలు ఛలాన్

శ్రీ చైతన్య కాలేజీలో శుక్రవారం ఉదయం ఫుడ్ పాయిజన్ అయి 100 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ లోని శ్రీ చైతన్య కాలేజీలో భోజనం కల్తీ అయ్యింది. 100 మంది హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటనపై వెంటనే జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పందించారు. శ్రీచైతన్య కాలేజ్ పై చర్యలు తీసుకున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ కాలేజీ మరియు మెస్స్ ను తనిఖీ చేశారు. నిబంధనలు అతిక్రమించినందకు  రెండు లక్ష లు ఛలాన్ విధించారు.