తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,234 టెస్టులు చేయగా.. 1018 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా బాధితుల సంఖ్య 17,357కి చేరింది. అలాగే ఒక్క రోజులో ఏడుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 267కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 788 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 8082కి చేరింది. ప్రస్తుతం 9008 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 881 కరోనా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్లో 36 మందికి, రంగారెడ్డి జిల్లాలో 33 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
తెలంగాణలో 4234 టెస్టులు.. 1018 మందికి కరోనా పాజిటివ్
- తెలంగాణం
- July 2, 2020
లేటెస్ట్
- ఆ మూడు పార్టీలే రాష్ట్రాన్ని నాశనం చేసినయ్: కేంద్రమంత్రి అమిత్ షా
- తెలంగాణ విజయ డైరీ ఆఫర్ : తిరుమల లడ్డూకు స్వచ్ఛమైన నెయ్యి ఇస్తాం.. తీసుకోండి
- ఫెయిల్యూర్ కప్పిపుచ్చుకునేందుకు హరీశ్ రావు షో: మంత్రి పొన్నం
- శ్రీకాకుళంలో విషాదం.. తేనెటీగల దాడిలో ఇద్దరు మృతి..!
- IND vs BAN 2024: గిల్ దవడపై కొట్టిన రోహిత్.. డగౌట్లో నవ్వులే నవ్వులు
- సీఎం రేవంత్ అధ్యక్షతన CLP భేటీ.. కీలక అంశాలపై డిస్కస్
- టార్గెట్ లోకల్ బాడీ..రంగంలోకి పీసీసీ చీఫ్ మహేష్
- ఆపరేషన్ మూసీ.. ప్రక్షాళనకు తొలి అడుగు
- V6 DIGITAL 21.09.2024 EVENING EDITION
- ఖమ్మం జిల్లాలో సాగర్ కాల్వకు మరోసారి గండి
Most Read News
- Good Health : ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ?
- శంషాబాద్ టూ బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
- తేనెటీగ విషంతో గంటలో క్యాన్సర్ ఖతం !
- షాపూర్, గాజుల రామారం రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్
- తిరుపతి లడ్డు కాంట్రవర్సీలో.. అమూల్ డైరీ రియాక్ట్
- నాటి నుంచి నేటి దాకా.. తెలంగాణ ఎమ్మెల్యేల్లో ఏ కులంవాళ్లు ఎందరు?
- IND vs BAN 2024: బంగ్లాను చుట్టేసిన రోహిత్.. ఒకే ఫ్రేమ్లో 11 మంది ఫీల్డర్లు
- తిరుమల లడ్డూ వివాదంలోకి ప్రకాష్ రాజ్: పవన్ కల్యాణ్కు సూటిగా ప్రశ్నలు
- IND vs BAN 2024: పంత్ చెప్పాడు.. శాంటో చేశాడు: బంగ్లా ఫీల్డింగ్ సెట్ చేసిన రిషబ్
- మాజీ మంత్రి మిల్లుల్లో సివిల్ సప్లై అధికారుల తనిఖీలు..కేసు నమోదు