న్యూఢిల్లీ: ఇ–కోర్టుల ప్రాజెక్టు థర్డ్ఫేజ్కోసం కేంద్రం రూ.1,500కోట్లు కేటాయించింది. గతేడాది సెప్టెంబర్లో రూ.7,210 కోట్ల అంచనాతో మూడో దశను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. అన్ని కోర్టుల రికార్డులను, పెండింగ్కేసుల వివరాలను డిజిటలైజ్చేయడానికి ఈ ప్రాజెక్టు కొనసాగుతోంది. నేషనల్ఇ–గవర్నెన్స్ప్లాన్లో భాగంగా 2007 నుంచి ఇ–కోర్టుల ప్రాజెక్టు అమలులో ఉంది. గతేడాది రెండో దశ ముగిసింది. మూడో దశ పూర్తయితే వర్చువల్కోర్టుల పరిధిని పెంచేందుకు అవకాశం లభిస్తుంది.
ఇ-కోర్టులకు రూ.1,500 కోట్లు
- Budget
- July 24, 2024
లేటెస్ట్
- ప్రతి ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం
- రామగుండంలో వందేభారత్ రైలు.. జెండా ఊపి ప్రారంభించిన ఎంపీ వంశీకృష్ణ
- దయచేసి నా గురించి తప్పుడు ప్రచారాలు ఆపండి: నటి హేమ
- పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్.. వృథాగా పోతున్న నీరు
- రాహుల్పై వివాదాస్పద కామెంట్స్.. శివసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు
- హైదరాబాద్లో గణేష్ శోభాయాత్ర రూట్ మ్యాప్
- మైఖేల్ జాక్సన్ బయోపిక్ పై కన్నేసిన తెలుగు డైరెక్టర్.. హాలీవుడ్ లో హిట్ తప్పదు...
- సీఎం కేజ్రీవాల్ రాజీనామాకు ముహూర్తం ఫిక్స్.. ఢిల్లీ పాలిటిక్స్లో నరాలు తెగే ఉత్కంఠ
- సెప్టెంబర్ 19న విడుదల కానున్న డిసెంబర్ నెల టీటీడీ దర్శనం టికెట్లు.
- గణనాథుడి ఆశీర్వాదంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం: MP వంశీకృష్ణ
Most Read News
- ఖైరతాబాద్ గణేశ్ కోసం విజయవాడ నుంచి టస్కర్.. ఎంత బరువు మోయగలదో తెలుసా..?
- ఖమ్మం ముంపునకు.. కారణమదేనా ?
- Good Health : రోజూ పెరుగు తింటే మీ ఆరోగ్యం ఇలా ఉంటుంది..!
- 8 మంది ఎస్సైలపై సస్పెన్షన్ ఎత్తివేత
- ట్రిపుల్ ఆర్లో ఏఐ టెక్నాలజీ
- Donald Trump: ట్రంప్పై మరోసారి కాల్పులు.. ఏకే-47 రైఫిల్ నుంచి దూసుకెళ్లిన బులెట్
- ఉదయాన్నే భారీగా ట్రాఫిక్ జాం.. కిలోమీటరు దూరం వెళ్లాలంటే నరక యాతన
- Good News : అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ
- టాలీవుడ్ పెద్ద మనసు.. వరద బాధితుల సహాయార్థం సీఎం రేవంత్ను కలిసి చెక్కులు అందజేత
- Aditi Siddharth Wedding: మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్.. ఫొటోలు వైరల్