న్యూఢిల్లీ: ఇ–కోర్టుల ప్రాజెక్టు థర్డ్ఫేజ్కోసం కేంద్రం రూ.1,500కోట్లు కేటాయించింది. గతేడాది సెప్టెంబర్లో రూ.7,210 కోట్ల అంచనాతో మూడో దశను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. అన్ని కోర్టుల రికార్డులను, పెండింగ్కేసుల వివరాలను డిజిటలైజ్చేయడానికి ఈ ప్రాజెక్టు కొనసాగుతోంది. నేషనల్ఇ–గవర్నెన్స్ప్లాన్లో భాగంగా 2007 నుంచి ఇ–కోర్టుల ప్రాజెక్టు అమలులో ఉంది. గతేడాది రెండో దశ ముగిసింది. మూడో దశ పూర్తయితే వర్చువల్కోర్టుల పరిధిని పెంచేందుకు అవకాశం లభిస్తుంది.
ఇ-కోర్టులకు రూ.1,500 కోట్లు
- Budget
- July 24, 2024
లేటెస్ట్
- ప్రభుత్వం సంచలన నిర్ణయం: ఒకేసారి 54 మంది IAS, 24 మంది ఐపీఎస్లు ట్రాన్స్ఫర్
- V6 DIGITAL 01.02.2025 EVENING EDITION
- మాఘ మాసం.. పండుగల మాసం... ఫిబ్రవరిలో ఏఏ పండుగలున్నాయంటే..
- ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్.. ప్రజలను నిరాశపరిచింది: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం
- పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ ఆ విషయంపై స్పందించిన నాగ చైతన్య..
- CM రేవంత్ హనీమూన్ పీరియడ్ క్లోజ్... ఇకపై సిన్మానే: కేటీఆర్
- Gaami: విశ్వక్సేన్ సినిమాకి అరుదైన గౌరవం.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఎంపిక
- SL vs AUS: సొంతగడ్డపై తేలిపోయిన లంకేయులు.. టెస్టులో అతి పెద్ద ఓటమి
- Champions Trophy 2025: ‘ద్రోహానికి ముఖం ఉంటే.. అది పాకిస్థానే..’: సెలెక్టర్లను ఏకిపారేసిన పాక్ పేసర్
- బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం.. పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తాం: CM రేవంత్
Most Read News
- గ్రామాల వారీగా రైతుభరోసా లిస్ట్..రోజు విడిచి రోజు నగదు బదిలీ
- Good News: బడ్జెట్ ఎఫెక్ట్తో బంగారం ధరలు తగ్గే అవకాశం
- Union Budget 2025-26 Live updates : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్
- అంత్యక్రియలకు డబ్బుల్లేక.. తల్లి శవంతో ఇంట్లోనే వారం రోజులు..
- Union Budget 2025: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..
- Champions Trophy 2025: మిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. పాకిస్థాన్ జట్టు ప్రకటన
- Good News: రూ.12 లక్షల ఆదాయం వరకు నో ట్యాక్స్.. మిడిల్ క్లాస్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్
- పండ్లు, కూరగాయలను అలాగే తినాలి.. జ్యూస్లు చేసి తాగొద్దు..
- Union Budget 2025-26: బడ్జెట్ దెబ్బతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- బడ్జెట్ 2025: భారీగా పెరిగిన ఇన్సూరెన్స్ కంపెనీలషేర్ల ధరలు