కనువిందు చేస్తూనే.. ఆలోచింపజేసేలా..

కనువిందు చేస్తూనే.. ఆలోచింపజేసేలా..

‘ది సొసైటీ ఆఫ్​ ఫొటోగ్రాఫర్స్ మంత్లీ ఇమేజ్ కాంపిటీషన్’​ 2024వ సంవత్సరానికి గానూ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ పోటీకి ఏడాది మొత్తంలో 6 వేలకు పైగా ఎంట్రీలు వచ్చాయి. అందులో నామినేట్ అయిన ఫొటోల్లో కొన్ని గోల్డ్​ అవార్డు సాధించాయి. ఈ పోటీలో దాదాపు ముప్ఫై కేటగిరీలు ఉండగా అందులో గెలుపొందిన, నామినేట్​ అయిన ఫొటోల్లో కొన్ని ఇవి.