అచ్చంపేట, వెలుగు : అక్రమంగా నిల్వ ఉంచిన 49 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ హేమ్లానాయక్ తెలిపారు. అచ్చంపేట పట్టణంలోని వట్టేపు రామస్వామి అక్రమంగా నిలువ ఉంచిన 38 క్వింటాళ్ల బియ్యంతో పాటు వారుగంటి సాయి కుమార్ నిల్వ ఉంచిన 18 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో అచ్చంపేట ఎస్ఐ రాము, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అచ్చంపేటలో రేషన్ బియ్యం పట్టివేత
- మహబూబ్ నగర్
- September 10, 2024
లేటెస్ట్
- Ganesh immersion: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం LIVE UPDATES
- కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజు చేస్తుంది: మంత్రి సీతక్క
- KBC 16: కౌన్ బనేగా కరోడ్ పతి రూ. 50 లక్షల ప్రశ్న ఇదే.. మీరు సమాధానం చెప్పగలరా?
- ఢిల్లీ కొత్త సీఎం ఆతిశీ రాజకీయ ప్రస్థానం ఇది.. ఆమె మొత్తం ఆస్తి ఎంతంటే..
- ఎమ్మెల్యేలపై వేటు అంశంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు: మంత్రి శ్రీధర్ బాబు
- భారీ క్రేన్ దగ్గరకు చేరుకున్న ఖైరతాబాద్ మహా గణపతి
- V6 DIGITAL 17.09.2024 SPECIAL EDITION
- సంగారెడ్డి ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో మంత్రి దామోదర
- Bigg Boss Telugu: ఫ్రెండ్షిప్ పేరుతో నా హార్ట్ బ్రోక్ చేశావ్..యాటిట్యూడ్ చూపించొద్దు: మణికంఠ V/s యష్మి
- Delhi New Chief Minister: ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ మర్లెనా సింగ్
Most Read News
- హైదరాబాద్లో కోటీ 87 లక్షలు పలికిన గణపతి లడ్డు ప్రసాదం
- ఇంటర్మీడియేట్ ఎత్తివేత! 2025 నుంచి రాష్ట్రంలో 5+3+3+4 విద్యా విధానం
- హైదరాబాద్లో గణేష్ శోభాయాత్ర రూట్ మ్యాప్
- టాలీవుడ్ పెద్ద మనసు.. వరద బాధితుల సహాయార్థం సీఎం రేవంత్ను కలిసి చెక్కులు అందజేత
- Balapur Laddu Auction Live Updates: రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డూ.. ఎంతంటే..
- Good News : అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ
- Ganesh immersion: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం LIVE UPDATES
- వాహనదారులకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్లో రేపు ఈ రూట్లు బంద్..!
- ఎవరి కోసం.. ఎందుకోసం : వందే మెట్రో పేరు మార్పు.. కొత్తగా ఏం పెట్టారో తెలుసా..!
- మీ ఫామ్హౌస్లల్లో జిల్లేళ్లు మొలిచేలా చేస్తా..పొలిమెర వరకు తరిమి కొడ్తా: సీఎం రేవంత్