హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ మూడోరోజూ ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం జరిగిన ‘హిస్టరీ, జాగ్రఫీ, కల్చర్’ పరీక్షకు 31,403 మందికి గాను 21,429 (68.2%) మంది హాజరయ్యారని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ పరీక్షలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, మిషన్ కాకతీయ, సమ్మక్క సారలమ్మ జాతర, హైదరాబాద్ రాజ్యంలో దళిత ఉద్యమం, ఆరు, ఏడో నిజాం కాలంలో అభివృద్ధి, హైదరాబాద్లో ప్రజారవాణ వ్యవస్థ, గోల్కొండ రాజ్యంలో కుతుబ్ షాహీల పాలన, 1857 తిరుబాటు తర్వాత బ్రిటీష్ పాలనలో మార్పు వంటి తదితర అంశాలపై క్వశ్చన్లు వచ్చాయి.
గ్రూప్1 ‘హిస్టరీ’ ఎగ్జామ్కు 68% అటెండ్
- హైదరాబాద్
- October 24, 2024
లేటెస్ట్
- ఎవరు భయపడొద్దు.. ప్రతి ఒక్కరి లెక్క తేలుద్దాం: కేటీఆర్
- జైలుకెళ్లడం ఖాయం.. గాదరి కిశోర్కు ఎమ్మెల్యే సామేల్ వార్నింగ్
- మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్: 48 మందితో కాంగ్రెస్ తొలి జాబితా రిలీజ్
- హైదరాబాద్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్.. దేంతో తయారు చేస్తున్నరో తెలిస్తే వాంతులే..!
- ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ
- ఆ కారణంగా బిగ్ బాస్ నుంచి గంగవ్వ ఎలిమినేటెడ్..?
- అదనపు మెజిస్ట్రేట్ హోదాలో కేసు విచారించిన సీవీ ఆనంద్
- సుప్రీం కొత్త సీజేఐ సంజీవ్ ఖన్నా.. నవంబర్ 11న ప్రమాణ స్వీకారం
- ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లకు గాయాలు
- ఆస్తుల లొల్లిపై జగన్ రియాక్షన్.. షర్మిల కౌంటర్..
Most Read News
- ఎమోషనల్: కూతురు మరణం తర్వాత.. మొదటి సారి మాట్లాడిన నటుడు రాజేంద్ర ప్రసాద్
- తల్లడిల్లిన తల్లి హృదయం..బిడ్డను నేనే పెంచుకుంటానని..పెంచిన తల్లి ఆరాటం
- హైదరాబాద్లో బోర్డు తిప్పేసిన రియల్ ఎస్టేట్ కంపెనీ
- Bank Jobs: యూనియన్ బ్యాంక్లో 1500 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత, వేలల్లో జీతం
- స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. బిగ్సీలో దీపావళి బంపర్ ఆఫర్లు
- బేగంపేట ఎయిర్ పోర్టులో టన్నెల్ రోడ్
- జడ్చర్ల హైవేపై లిక్కర్ బాటిళ్ల లారీ బోల్తా .. ఎగబడ్డ జనం
- హైదరాబాద్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్.. దేంతో తయారు చేస్తున్నరో తెలిస్తే వాంతులే..!
- Ram Charan: అరుదైన గౌరవం దక్కించుకున్న రామ్ చరణ్.. క్వీన్ ఎలిజబెత్ 2 తర్వాత ఆ ప్రాధాన్యత చరణ్కే!
- ND vs NZ, 2nd Test: నన్ను నమ్ము రోహిత్ భాయ్: సర్ఫరాజ్ అదిరిపోయే రివ్యూ