ఛత్తీస్ గఢ్లో వర్షం తీవ్ర విషాదం నింపింది. రాజ్ నందన్గాన్ జిల్లాలో ఇవాళ (సెప్టెంబర్ 23) కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఘటన స్థలంలో సహయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షం కురుస్తోన్న నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఇండ్ల నుండి బయటకు రావొద్దని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి అధికారులకు తెలియజేయాలని సూచించారు. కాగా, పిడుగు పాటుకు మృతి చెందిన వారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఛత్తీస్గఢ్లో తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు 8 మంది మృతి
- క్రైమ్
- September 23, 2024
లేటెస్ట్
- శ్రీలంక కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారం.. ‘నేను మాంత్రికుడిని కాదు’
- Mpox Clade 1: డేంజర్ వైరస్ వచ్చేసింది.. మంకీపాక్స్ క్లేడ్ 1 స్ట్రెయిన్ తొలి కేసు నమోదు
- సామాన్యులకు గుడ్ న్యూస్.. ఉల్లి ధరల తగ్గింపునకు కేంద్రం చర్యలు
- కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందు దొందే: కేంద్రమంత్రి బండి సంజయ్
- గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో BRS ఎమ్మెల్యేలు
- జూబ్లీహిల్స్లోని నందగిరిలో కమర్షియల్ దందా !
- కావూరి హిల్స్లోకి హైడ్రా ఎంట్రీ..!
- ఖాళీ చేసి వెళ్లిపోండి.. లేకపోతే 80 వేల మంది చనిపోతారు: లెబనాన్ ప్రజలకు ఇజ్రాయెల్ డెడ్లీ వార్నింగ్
- గ్రేటర్ హైదరాబాద్లో మళ్లీ వర్షం షురూ..
- SL vs NZ 2024: కేన్ మామ సరికొత్త చరిత్ర: న్యూజిలాండ్ ఆల్టైం బెస్ట్ బ్యాటర్గా విలియంసన్
Most Read News
- ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు..
- తెలంగాణలో వారం రోజులు వానలు!
- కేసీఆర్ హయాంలో సెక్రటేరియెట్ అట్లా..కలెక్టరేట్లు ఇట్లా
- మెట్రో నుంచి మున్సిపాలిటీల దాకా.. అంతా కేసీఆర్ చెప్పినోళ్లకే...
- హైరిస్కులో ఐఫోన్ యూజర్లు
- సాగర్ ఎడమకాల్వ అండర్ టన్నెల్ పేల్చివేత
- IPL 2025: వార్నర్కు గుడ్ బై.. ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ ప్లేయర్స్ వీరే
- మరో రెండు గంటల్లో హైదరాబాద్లో వర్షం
- తాగిన మైకంలో.. డిపో గోడ దూకి ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లాడు
- ENG v AUS 2024: ఒక్కరికీ 1000 పరుగులు లేవు.. ఇంగ్లాండ్ టాప్ స్కోరర్గా బౌలర్ రషీద్