ఆంధ్రప్రదేశ్లో గంజాయి కలకలం రేగింది. విజయవాడలో మత్తు దొంగల మత్తును పోలీసులు వదిలించారు. కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర సోమవారం ( అక్టోబర్ 7) పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో రెండు వాహనాల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. రూ. 1.61 కోట్ల విలువైన 808 కిలోల మత్తు పదార్ధాలను అధికారులు సీజ్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. రెండు నెలల క్రితం విజయవాడలోని పలు పోలీస్ స్టేషన్లలో 15 మంది గంజాయి దొంగలను పట్టుకున్నారు.
బెజవాడలో గంజాయి కలకలం.. 808 కిలోల మత్తుపదార్దాలు సీజ్
- ఆంధ్రప్రదేశ్
- October 7, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- కార్ల అమ్మకాలు ఢమాల్..20 శాతం తగ్గిన రిటైల్ సేల్
- చంద్రబాబును కలిసిన మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి
- న్యూఢిల్లీ రిచ్చెస్ట్ రైల్వేస్టేషన్ .. నాలుగో స్థానంలో సికింద్రాబాద్
- IND vs BAN 2024: జయసూర్యకు బంపర్ ఆఫర్.. శ్రీలంక కోచ్గా నియామకం
- ED Raids: ఆప్ ఎంపీ సంజయ్ ఆరోరా ఇంట్లో ఈడీ సోదాలు
- నేను ఆరోగ్యంగానే ఉన్నా.. రతన్ టాటా క్లారిటీ
- ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్కు ఢిల్లీ కోర్టు బెయిల్
- Viral Video: జిల్లా మేజిస్ట్రేట్కే నకిలీ బిస్లెరి వాటర్ సప్లయ్..కంపెనీపై బుల్డోజర్ చర్య
- IND vs BAN 2024: టీమిండియా ప్లేయింగ్ 11లో మయాంక్, నితీష్.. లక్నో,సన్రైజర్స్ జట్లకు బిగ్ షాక్
- Good News: నవంబర్ 12 నుంచి మోగనున్న పెళ్లి బాజాలు..
Most Read News
- Hyderabad: కూకట్పల్లిలో ఉంటున్నోళ్లు జర జాగ్రత్త.. మేటర్ ఏంటంటే..
- హైకమాండ్ అండతో రేవంత్ జోష్. !
- Health tips: రోజూ 30 నిమిషాల వాకింగ్తో ఎంతో ఆరోగ్యం..ఎక్కువ బెనిఫిట్స్ పొందాలంటే 6మార్గాలు
- దుబాయ్లో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు
- Mahindra&Mahindra: కార్ల అమ్మకాల్లో మహీంద్రా టాప్..టాటా మోటార్స్ను దాటేసింది
- స్పిరిట్ లో ప్రభాస్ కి తండ్రిగా మెగాస్టార్.. నిజమేనా..?
- Amazon Layoffs:ఉద్యోగులకు అమెజాన్ బిగ్ షాక్..90వేల మంది తొలగింపుకు సిద్ధం
- ENG v PAK 2024: ఇంగ్లాండ్తో తొలి టెస్ట్.. స్టార్ ప్లేయర్లతో పటిష్టంగా పాకిస్థాన్
- IND vs PAK, Women's T20 World Cup 2024: టీమిండియాకు బిగ్ షాక్.. కెప్టెన్కు గాయం
- IRE vs SA: అయ్యో బవుమా..ఐర్లాండ్తో చివరి వన్డేకు సఫారీ కెప్టెన్ దూరం