గూడూరు, వెలుగు: నీటి తొట్టెలో పడి చిన్నారి మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. గూడూరు మండలం పడమటి తండాకు చెందిన తేజావత్ సుమన్, వెన్నెల దంపతుల రెండో కుమార్తె పుష్ప(3) బుధవారం ఆడుకుంటూ వెళ్లి ఇంటిముందు నీటి తొట్టెలో పడింది. కొద్దిసేపటికి పుష్ప కనిపించకపోవడంతో తల్లి ఇంట్లో వెతుకుతూ.. నీటి తొట్టెలో చూడగా చిన్నారి మృతిచెంది ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్ఐ గిరిధర్ రెడ్డి తెలిపారు.
నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి
- వరంగల్
- August 30, 2024
లేటెస్ట్
- వాహనదారులకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్లో రేపు ఈ రూట్లు బంద్..!
- V6 DIGITAL 16.09.2024 AFTERNOON EDITION
- Jani Master: జానీ మాస్టర్ మంచి ఆటగాడే..ఎఫ్ఐఆర్లో ఏముందంటే..
- వంద రోజుల పాలన ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది : ప్రధాని మోదీ
- టాలీవుడ్ పెద్ద మనసు.. వరద బాధితుల సహాయార్థం సీఎం రేవంత్ను కలిసి చెక్కులు అందజేత
- Subrahmanya Glimpse: ఉత్కంఠ రేపుతోన్న సుబ్రహ్మణ్య గ్లింప్స్.. డైరెక్టర్గా సాయి కుమార్ తమ్ముడు
- Health Tips: స్టీమ్ బాత్ చేస్తే.. ఆ రోగాలన్నీ పరార్
- Good Health: మొక్కజొన్న తింటే ఎంత లాభమో తెలుసా
- జగిత్యాలలో సోమవారం ఓ అద్భుతం.. గణపయ్య మెడపైకి చేరిన నాగు
- Good Health : రోజూ పెరుగు తింటే మీ ఆరోగ్యం ఇలా ఉంటుంది..!
Most Read News
- భూమిపై చంద్రుడు రెండు నెలలు తిరుగుతాడు: శాస్త్రవేత్తలు
- స్కాచ్ విస్కీ మాస్టర్స్ 2024 ఫలితాలు విడుదల
- Donald Trump: ట్రంప్పై మరోసారి కాల్పులు.. ఏకే-47 రైఫిల్ నుంచి దూసుకెళ్లిన బులెట్
- ఖమ్మం ముంపునకు.. కారణమదేనా ?
- 8 మంది ఎస్సైలపై సస్పెన్షన్ ఎత్తివేత
- సెప్టెంబర్ 17న హైదరాబాద్లో 600 స్పెషల్ బస్సులు
- హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన స్టార్ హీరోయిన్..
- ఖైరతాబాద్ గణేశ్ కోసం విజయవాడ నుంచి టస్కర్.. ఎంత బరువు మోయగలదో తెలుసా..?
- జానీ మాస్టర్ పై లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు లైంగిక వేధింపుల కేసు
- ఖమ్మం DRDA లో కలప అక్రమ రవాణా