నల్గొండ : హైవేపై వెళ్తున్న కారులో శుక్రవారం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మాడుగుపల్లి మండలం కొత్తగూడెం సమీపంలో అద్దంకి, నార్కెట్ పల్లి రహదారిపై అగ్నిప్రమాదం సంభవించింది. రన్నింగ్ లో ఉన్న కారు ఇంజన్ నుంచి మంటలు చెలరేగాయి. అది గమనించిన స్థానికులు కారులో అద్దాలు పగలగొట్టి డ్రైవర్ ను బయటికి తీశారు. గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ప్రయాణికుడిని నల్గొండ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కారు పూర్తిగా కాలిపోయింది. చిన్నపాటి గాయాలతో డ్రైవర్ కి తృటిలో ప్రాణాపాయం తప్పింది.
అద్దంకి నార్కెట్ పల్లి హైవేపై రన్నింగ్ కారు దగ్ధం
- నల్గొండ
- September 20, 2024
లేటెస్ట్
- రీజినల్ సైన్స్ సెంటర్ డెవలప్ మెంట్ ప్రపోజల్స్ రెడీ చేయాలి
- ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి
- సీఎంఆర్ లక్ష్యాన్ని పూర్తిచేయాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
- IND vs BAN 2024: అశ్విన్ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్లో భారత్ డీసెంట్ టోటల్
- నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో జానీ.. లైంగిక వేధింపులపై విచారణ
- జమిలి ఎన్నికలను వ్యతిరేకించాలి : చెరుపల్లి సీతారాములు
- food packaging chemicals : తినేది ఆహారమా.. విషమా : ప్యాకేజ్ ఫుడ్ ద్వారా 3 వేల 600 విష రసాయనాలు శరీరంలోకి..
- జనసేనలో చేరికపై కేతిరెడ్డి రియాక్షన్ ఇదే..
- పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యం : ఎమ్మెల్యే బాలునాయక్
- మరో హిందీ వెబ్ సీరీస్ లో నటిస్తున్న సమంత.
Most Read News
- తిరుమల నెయ్యిలో వనస్పతి అవశేషాలు మాత్రమే ఉన్నాయి : టీటీడీ ఈవో వివరణ
- మంచిర్యాలలో హైడ్రా తరహా కూల్చివేతలు..ఐదు అంతస్తుల భవనం స్మాష్
- Kitchen Tips : వీటిని వండేటప్పుడు.. వీటిని కలపండి.. మరింత రుచిగా ఉంటాయి..
- సూర్యాపేటలో రెచ్చిపోయిన దొంగలు కత్తులతో బెందిరించి చోరి
- పెట్రోల్ రేట్లు తగ్గుతున్నాయా..!: పెట్రోలియం శాఖ ఏమంటోంది..?
- హైడ్రా నుంచి టెండర్లకు ఆహ్వానం : కాంట్రక్టర్లకు 7 రోజులే అవకాశం
- బలహీనపడిన రుతుపవనాలు..అలర్ట్ ఉన్న జిల్లాలివే..
- మిలాద్ ర్యాలీలో అపశృతి... చార్మినార్ దగ్గర ఎగసిపడ్డ మంటలు..
- గోవాలో కొరియోగ్రాఫర్ జానీ అరెస్ట్
- నిజాం కాలం నాటి మ్యూజియం చూశారా?