ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్‌తో నటుడు సాయాజీ షిండే భేటీ

ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్‌తో నటుడు సాయాజీ షిండే భేటీ

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను నటుడు సాయాజీ షిండే మంగళవారం కలిశారు. ఆలయాల్లో ప్రసాదంతోపాటు ఒక మొక్కను కూడా భక్తులకి అందిస్తే పచ్చదనం పెరుగుతుందని యాక్టర్ షాయాజీ షిండే ఇటీవల ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌ని కలిసి ఆయన ఆలోచనలను పంచుకుంటానని అన్నారు. మంగళగిరిలోని ఏపీ డిప్యూటి క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో షిండే భేటీ అయ్యారు.

ALSO READ | పుష్ప 2 నుంచి క్రేజీ అప్డేట్.. ఈసారి తగ్గేదేలా అంటున్న ఐకాన్ స్టార్