గ్రీవెన్స్​ దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి పెట్టాలి : అడిషనల్​ కలెక్టర్​ వేణుగోపాల్​

గ్రీవెన్స్​ దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి పెట్టాలి : అడిషనల్​ కలెక్టర్​ వేణుగోపాల్​

భద్రాద్రికొత్తగూడెం. వెలుగు : గ్రీవెన్స్​లో వచ్చిన ప్రతి దరఖాస్తులను పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని అడిషనల్​ కలెక్టర్​ వేణుగోపాల్​ ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్​లో ప్రజల వద్ద నుంచి దరఖాస్తులను తీసుకున్నారు.

 ప్రజావాణిలో ఎక్కువగా డబుల్​ బెడ్​ రూం ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్ల స్థలాలు, పించన్లు, రేషన్​కార్డులు, భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి.