
ఆదిలాబాద్
కాగజ్ నగర్లో 208 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కాగజ్ నగర్, వెలుగు: మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 208 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సిర్పూర్ టీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చే
Read Moreవర్గీకరణలో నేతకానిలకు అన్యాయం : జనగామ తిరుపతి
చెన్నూరు, వెలుగు: ఎస్సీ వర్గీకరణలో నేతకాని కులస్తులకు తీరని అన్యాయం జరిగిందని నేతలని సంఘం మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి జనగామ తిరుపతి ఆవేదన వ్యక్త
Read Moreజిల్లా పరిషత్ హైస్కూల్లో గుస్సాడి డ్యాన్స్ చేసిన కలెక్టర్
ఆదిలాబాద్, వెలుగు: ఆదివాసీ కళాకారులు, విద్యార్థులతో కలిసి నెత్తిన నెమలి టోపీ పెట్టి.. కాలు కదుపుతూ గుస్సాడి నృత్యంతో కలెక్టర్ రాజర్షి షా సందడి చేశారు.
Read Moreహైవేకు భూములియ్యం..నేషనల్ హైవే ఆఫీసర్ల ఎదుట రైతుల నిరసన
భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులు కోల్ బెల్ట్, వెలుగు : నేషనల్ హైవే–63 ఫోర్లేన్ నిర్మాణానికి తమ భూములు ఇవ్వబోమని రైతులు
Read Moreమున్సిపాలిటీలు, పంచాయతీల్లో పన్ను వసూళ్లకు..మిగిలింది 47 రోజులే
ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న బల్దియా, పంచాయతీ ట్యాక్స్ వసూళ్లు వరుస సర్వేల కారణంగా ఆస్తి పన్ను వసూళ్లలో వెనుకంజ మార్చి 31లోగా వంద శాతం వస
Read Moreఅడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో ఆధునిక శిక్షణ : సంజయ్ కుమార్
నస్పూర్, వెలుగు: ఐటీఐలతో పాటు కొత్తగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ద్వారా అడ్వాన్స్డ్టెక్నాలజీతో శిక్షణ అందించేందుకు ప్రత్య
Read Moreఆసిఫాబాద్ జిల్లాలో 3,54,691 మంది ఓటర్లు
ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫా బాద్ జిల్లాలో ఓటర్ల లెక్క తేలింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను సోమవారం జడ్పీ
Read Moreమంచిర్యాల జిల్లాలో ఘనంగా ఎంపీ వంశీకృష్ణ బర్త్డే వేడుకలు
నెట్వర్క్, వెలుగు: కేంద్ర మంత్రి దివంగత కాకా వెంకటస్వామి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
Read Moreనిర్మల్ జిల్లాలో అట్టహాసంగా తైక్వాండో పోటీలు
నిర్మల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తోందని నిర్మల్ జిల్లా లైబ్రరీ చైర్మన్ అర్జుమంద్ అన్నారు. సోమవారం ది నిర్మల్ జిల్లా టై
Read Moreవికసిత్ భారత్ దిశగా అడుగులు వేయాలి : గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి
నిర్మల్, వెలుగు: జ్ఞాన సంపదతోనే దేశం అభివృద్ధి చెందుతుందని త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్ లో జరిగిన ఓ ప్రైవేట్కార్యక్రమ
Read Moreపారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టాలి : కలెక్టర్ అభిలాష అభినవ్
ఖానాపూర్, వెలుగు: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపొందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికార
Read Moreముంపు గ్రామం మురిసింది...40 ఏండ్ల తర్వాత తోయిగూడ వాసుల ఆత్మీయ కలయిక
ఆటపాటలతో ఆనందంగా గడిపిన గ్రామస్తులు ఆదిలాబాద్, వెలుగు: స్కూల్మేట్స్, కాలేజ్మేట్స్ పదేండ్ల తర్వాతో.. 20 ఏండ్ల తర్వాతో కలుసుకోవడం చూశాం.
Read Moreకంది రైతుకు కష్టకాలం .. ధర లేక ఇండ్లలో పంట నిల్వలు
పరిమితంగా ఎకరానికి 3.31 క్వింటాళ్లే కొనుగోళ్లు 6 క్వింటాళ్లకు పెంచాలని రైతుల డిమాండ్ ప్రభుత్వానికి నివేదిక.. ఆదేశాల కోసం ఎదురుచూపులు జి
Read More