ఆదిలాబాద్

ఎల్ఆర్ఎస్ సర్వేను సమర్థంగా నిర్వహించాలి

కాగజ్ నగర్, వెలుగు: అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు చేపట్టిన ఎల్ఆర్ఎస్ పథకం సర్వేను అధికారులు సమన్వయంతో సమర్థంగా నిర్వహించాలని ఆసిఫాబాద్ అడిషనల్ క

Read More

రక్తదానంతో ప్రాణాలు కాపాడవచ్చు: కలెక్టర్

మంచిర్యాల, వెలుగు: రక్తదానం చేయడం ద్వారా అత్యవసర సమయాల్లో బాధితుల ప్రాణాలు కాపాడవచ్చని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన

Read More

డీఎస్సీలో సత్తా చాటిన కావేరి లైబ్రరీ రీడర్స్

పది మందికి టీచర్ జాబులు  నిర్మల్ నిర్మల్/బెల్లంపల్లి రూరల్, వెలుగు: డాక్టర్ అప్పాల కావేరి మెమోరియల్ డిజిటల్ లైబ్రరీలో ప్రిపేర్ అయిన పది మ

Read More

వయోవృద్ధుల సంక్షేమం అందరి బాధ్యత

నెట్​వర్క్, వెలుగు: అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పలువురు వయోవృద్ధులను శాలువాలు, మెమొంటోలతో  

Read More

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా జైనథ్  మండలం బెల్గాంకు చెందిన హెడ్​ కానిస్టేబుల్​ గంగన్న(58) తాంసి పోలీస్  స్టేషన్ లో డ్యూటీ చేస్తూ గుం

Read More

అతివేగానికి ఐదుగురు బలి

ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి.. వీరిలో ముగ్గురు చిన్నారులు  ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద హై వేపై అర్ధరాత్రి ఘటన  గుడిహత్నూర్‌&zwn

Read More

ఆదిలాబాద్​కు కార్పొరేషన్​ హోదా .. అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీల ఏర్పాటుకు సర్కార్​ కసరత్తు

గ్రేడ్ వన్​ స్థాయి బల్దియాగా ఉన్న ఆదిలాబాద్​కు అవకాశం     ప్రతిపాదనలు  పంపించాలని కలెక్టర్ కు ఆదేశాలు ఇప్పటికే 49 వార్డులతో

Read More

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి : గజేందర్ యాదవ్

నిర్మల్, వెలుగు: బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లను, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నవ సంఘర్షణ సమితి ర

Read More

Great: అప్పుడు కానిస్టుబుల్​ అయింది.. ఇప్పుడు ​ పంతులమ్మగా చేరబోతుంది

స్కూల్​ అసిస్టెంట్, ఎస్‌‌‌‌‌‌‌‌జీటీలోనూ టాపర్​గా మహిళా కానిస్టేబుల్ ఆదిలాబాద్​ జిల్లాకు డీఎస్సీ ర్యాంకుల

Read More

రక్తదాతలకు స్ఫూర్తిప్రదాత .. బ్లడ్​ డొనేషన్​లో మధుసూదన్​ రెడ్డి రికార్డు

మంచిర్యాల, వెలుగు: ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 46 సార్లు రక్తదానం చేసి రికార్డు సృష్టించారు మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన లయన్​వి.మధుసూదన్​ రె

Read More

ప్రభుత్వ ప్రైమరీ స్కూల్​లో టీచర్లను నియమించాలి .. ప్రధాన రహదారిపై తల్లిదండ్రుల ధర్నా

కడెం, వెలుగు: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పెద్దూర్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్​లో ఇద్దరు టీచర్లను నియమించాలని, పాఠశాల ఆవరణను శుభ్రం చేయాలని, తాగునీటి వస

Read More

రైతులు వనరులను వినియోగించుకోవాలి : బెల్లయ్య నాయక్‌‌‌‌‌‌‌‌

గుడిహత్నూర్, వెలుగు: రైతులు స్థానికంగా ఉండే వనరులను వినియోగించుకొని నిర్వహిస్తున్న వ్యాపారాల్లో మరింత అభివృద్ధి సాధించాలని రాష్ట్ర ట్రైకార్‌&zwn

Read More

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి : కలెక్టర్​ రాజర్షి షా

నెట్​వర్క్, వెలుగు: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు ఆదేశించారు.

Read More