
ఆదిలాబాద్
పొన్కల్ లో .. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ముందు రైతుల ఆందోళన
లక్ష్మణచాంద(మామడ), వెలుగు: మామడ మండలంలోని పొన్కల్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎదుట సోమవారం రైతులు ఆందోళన చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడంత
Read Moreసిర్పూర్ యు .. వైన్ షాప్లో రూ.5 లక్షల మద్యం చోరీ
మరో రెండు చోట్ల చోరీలు జైనూర్, వెలుగు: మూసివేసి ఉన్న వైన్షాప్తాళం పగులగొట్టిన దుండగులు రూ.5 లక్షల విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘ
Read Moreసింగరేణి అభివృద్ధిలో యువ ఉద్యోగులు కీలకం : జీఎం ఎ.మనోహర్
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థ అభివృద్ధిలో యువ ఉద్యోగులు కీలకంగా మారుతున్నారని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్అన్నారు. మెడికల్ ఇన్వాలిడేష
Read Moreఅందెవెల్లి పెద్దవాగు బ్రిడ్జిపై బైక్లు మాత్రమే..
కాగజ్ నగర్, వెలుగు: కోట్ల రూపాయలు పెట్టి అందెవెల్లి పెద్దవాగు మీద బ్రిడ్జి రిపేర్లు చేపట్టినా ఇప్పుడు ఆ బ్రిడ్జి మీద కేవలం బైక్ మాత్రమే అనుమతి ఇస్తున్
Read Moreఅర్జీలపై అలసత్వం వద్దు : కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్/ఆసిఫాబాద్/నస్పూర్, వెలుగు: గ్రీవెన్స్ లో వచ్చే అర్జీలను పరిష్కరించడంలో అలసత్వం చేయొద్దని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమ
Read Moreగుక్కెడు నీళ్ల కోసం..పీకల్లోతు వరదలో సాహసం
దహెగాం, వెలుగు : ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని పీకలగుండం గ్రామస్తులు మంచినీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. నెల రోజుల కి
Read Moreపెన్ గంగా నదిలో యువకుడి గల్లంతు
గాలింపు చర్యలు పరిశీలించిన ఎస్పీ జైనథ్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పెన్ గంగా నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఆదిలాబాద్ మండలం చాం
Read Moreఎల్లంపల్లి ప్రాజెక్టుకు జలకళ
మంచిర్యాల, వెలుగు : మొన్నటివరకు వెలవెలపోయిన ఎల్లంపల్లి ప్రాజెక్టు వర్షాలతో నాలుగు రోజుల్లోనే జలకళను సంతరించుకుంది. కడెం గేట్లు ఎత్తడంతో పాటు గోదావరికి
Read Moreఉప్పొంగిన ప్రాణహిత..నీట మునిగిన పంటలు
వేలాది ఎకరాల్లో నష్టం మహారాష్ట్ర వరద, కాళేశ్వరం బ్యాక్వాటరే కారణం మంచిర్యాల జిల్లాల
Read Moreజీరో కరెంట్ బిల్లుకు మరో ఛాన్స్ .. దరఖాస్తుల సవరణకు సర్కార్ నిర్ణయం
ఈ సేవా కేంద్రాలు, ఎంపీడీవో ఆఫీసుల్లో ఎడిట్ ఆప్షన్ కలెక్టరేట్ లో ప్రజా సేవా పాలన కేంద్రం ప్రారంభం ఆదిలాబాద్, వెలుగు: కాంగ్రెస్ సర్కారు
Read Moreబెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
లక్సెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేట పట్టణంలో విలేకరుల పేరుతో బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం డీజేఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక
Read Moreఆరు గ్యారంటీలను అమలు చేయాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి శంకర్
నస్పూర్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు శంకర్ డిమాండ్ చేశారు. ఆదివారం సీసీసీ
Read Moreదళిత సంఘాల ఐక్య వేదిక కమిటీ రద్దు
అడహక్ కమిటీ ఏర్పాటు బెల్లంపల్లి, వెలుగు: తెలంగాణ దళిత సంఘాల ఐక్యవేదిక బెల్లంపల్లి పట్టణ కమిటీని ఆదివారం రద్దు చేశారు. పట్ట
Read More