ఆదిలాబాద్

కుంటాలలో కవలల సందడి

కుంటాల, వెలుగు: ప్రపంచ కవలల దినోత్సవం సందర్భంగా కుంటాల మండల కేంద్రంలోని శాంతినికేతన్ పాఠశాలలో గురువారం కవలలు సందడి చేశారు. 12 మంది కవలలు ఒకేచోటుకు చేర

Read More

ఇయ్యాల్టి నుంచి గాంధారి ఖిల్లా జాతర

    ముగ్గురు దేవుళ్లు.. మూడు రోజుల జాతర     తరలిరానున్న గిరిజన భక్తులు కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మ

Read More

తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి : గడ్డం వంశీకృష్ణ

కోల్​లెల్ట్, వెలుగు: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ బాగుండాలని వనదేవతలను కోరుకున్నట్లు చెన్నూర్ ఎమ్మెల్యే తనయుడు, కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీక

Read More

బీజేపీ పాలనలో దేశం దూసుకెళ్తోంది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

కాగజ్​నగర్, వెలుగు: తొమ్మిదిన్నరేండ్ల బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధించిందని, ప్రపంచంలోనే శక్తివంతమైన ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారని

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్ సూసైడ్

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ ఫస్ట్​ఇయర్ చదువుతున్న సహస్ర అనే స్టూడెంట్ గురువారం రాత్రి తన గదిలో ఆత్మహత్య చేసుకుంది.

Read More

మంచిర్యాల, లక్సెట్టిపేట టీమ్స్​ గెలుపు

కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ‘కాకా వెంకటస్వామి’ స్మారక మంచిర్యాల నియోజకవర్

Read More

వనదేవతల దర్శనం.. పులకించిన భక్తజనం

గద్దెపైకి చేరిన సమ్మక్క శివసత్తుల పూనకాలతో ఊగిపోయిన జాతర్లు భారీగా తరలివచ్చిన భక్తులు కోల్​లెల్ట్/మంచిర్యాల/నస్పూర్/తిర్యాణి, వెలుగు: 

Read More

జ్వరంతో గురుకుల స్టూడెంట్ మృతి

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఓ గురుకుల స్టూడెంట్​ చనిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. వాంకిడి మండల కేంద్రానికి

Read More

సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ప్రజలంతా క్షేమంగా ఉండాలి: గడ్డం వంశీకృష్ణ

సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు కాంగ్రెస్ యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణ. పెద్

Read More

రబీ సీఎంఆర్ బియ్యం  29లోపు ఇయ్యాల్సిందే.. యాజమాన్యంపై కేసు నమోదు

లేకుంటే చర్యలు తప్పవు రైస్ మిల్లుల తనిఖీ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ దాసరి వేణు ఓ మిల్లులో 36 వేల వడ్ల బస్తాలు మాయం ఆసిఫాబాద్/ కాగజ్ నగర్,

Read More

అడవిలో ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

కడెం, వెలుగు: కడెం మండలం దిల్దార్ నగర్ గ్రామ సమీపంలోని గోదావరి నది తీరాన దట్టమైన అడవిలో కొండపై వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం బుధవారం ఘనంగా జరిగ

Read More

సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి : బదావత్ సంతోష్

నస్పూర్, వెలుగు: జిల్లాలో చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులు మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు.

Read More

ఇన్​స్పైర్ అవార్డులకు 149 మంది ఎంపిక

మంచిర్యాల, వెలుగు: విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించి, బాల సైంటిస్టులుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ఇన్ స్పైర్ -మనక్ పథకం అవార్

Read More