
ఆదిలాబాద్
నాగోబా జాతర సందర్భంగా వచ్చే నెల 2న సీఎం పర్యటన
పీసీసీ అధ్యక్షుడిగా ఇక్కడే తొలి సభ ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అభివృద్ధి పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు
Read Moreపెండ్లయిన 8 నెలలకే భార్యభర్త సూసైడ్
గుడిహత్నూర్, వెలుగు : ఆ జంటకు పెండ్లి జరిగి పట్టుమని ఏడాది కూడా కాలేదు. ఉన్నట్టుండి నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మృతిని తట్టుకోలేక భర్త
Read Moreకాంగ్రెస్ సర్కారుతోనే ప్రజలకు స్వేచ్ఛ : వివేక్ వెంకటస్వామి
ప్రతి పంచాయతీకి రూ.5 లక్షల నిధులు క్యాతనపల్లి మున్సిపల్ వార్డుల్లో ఆకస్మిక పర్యటన కోల్బెల్ట్/జైపూర్/చెన్నూరు, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస
Read Moreబెల్లంపల్లిలో నిత్య జనగణమన గీతాలాపన ప్రారంభం
బెల్లంపల్లి, వెలుగు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో నిత్య జనగణమన జాతీయ గీతాలపన క
Read Moreఇవ్వాళ మంచిర్యాల జిల్లా ప్రైవేట్ స్కూళ్ల బంద్కు పిలుపు
నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా ట్రస్మా మాజీ అధ్యక్షుడు సొల్లేటి రాజారెడ్డి మృతికి సంతాపంగా శనివారం ప్రైవేట్ స్కూల్స్ బందుకు పిలుపునిచ్చినట్లు ట్రస్
Read Moreనేషనల్ అథ్లెటిక్స్కు ట్రైబల్ వెల్ఫేర్ స్టూడెంట్ టెకం సాయి ప్రసాద్ఎంపిక
తిర్యాణి, వెలుగు: నేషనల్ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు తిర్యాణి మండలంలోని పంగిడి మాదర ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ టెన్త్క్లాస్ స్టూడెంట్ టెకం సాయి ప్రసాద్ ఎ
Read Moreమంచిర్యాలలో ఆకట్టుకుంటున్న త్రివిధ దళాల థీమ్
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపాలిటీ బ్యూటిఫికేషన్ లో భాగంగా నాలుగు ప్రధాన చౌరస్తాల్లోని ఐలాండ్స్ లో వివిధ థీమ్స్ తో ఏర్పాటు చేసిన ప్రతిమలు
Read Moreకేసీఆర్ ను వెంటనే అరెస్ట్ చెయ్యాలి: వివేక్ వెంకటస్వామి
కాళేశ్వరం కాంట్రాక్టర్ లు ప్రపంచంలోనే ధనికులు ఈడీ విచారణ చేయాలి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోల్బెల్ట్:
Read Moreఅడవి కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి
వెలుగు, కోటపల్లి: కోటపల్లి మండలంలోని నాగంపేట గ్రామ సమీపంలో గురువారం అడవి కుక్కల దాడిలో ఓ చుక్కల దుప్పి చనిపోయింది. అడవి కుక్కలు దాడి చేస్తుండడంతో అడవి
Read Moreరైతులు దళారులను నమ్మి మోసపోవద్దు : రామారావు పటేల్
కుభీర్, వెలుగు: రైతులు దళారులను నమ్మి మోసపోవొద్దని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వ్యవసాయ మార్కెట్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని ముథోల్ ఎమ్మెల్య
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక స్వేచ్ఛ వచ్చింది : వివేక్ వెంకటస్వామి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే స్వేచ్ఛ వచ్చిందని ప్రజలే చెప్తున్నారని అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్
Read Moreసింగరేణిలో మెడికల్ దందాపై సీఎండీ ఫోకస్
దళారుల కదలికలపై ఏసీబీ సాయంతో నిఘా ఎవరైనా డబ్బులు అడిగితే కార్మికులు నేరుగా తనకే ఫిర్యాదు చేయాలని బలరాం సూచన మెడికల్అన్ఫిట్ స్కీమ్ ను సాకుగా చ
Read Moreకొండల్లోంచి..కోనల్లోంచి..గోదారికి యువతరం
నాగోబా విగ్రహానికి జలాభిషేకం చేసేందుకు గోదావరి నదికి బయలుదేరిన మేస్రం వంశీయుల పాదయాత్ర కొండ కోనల్లో కొనసాగుతోంది. దాదాపు 200 మందితో కొనసాగుతున్న పాదయా
Read More