ఆదిలాబాద్

కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : సోయం బాపురావు

కాగజ్ నగర్, వెలుగు: భారత దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు పేదల జ

Read More

మార్కెట్ కమిటీ వసూళ్ల దందా.. అంతర్రాష్ట్ర రహదారి పై చెక్ పాయింట్ సిబ్బంది నిర్వాకం

పత్తి రైతుల నుంచి రూ.1000–1500 వసూలు పెద్ద వ్యాపారులకైతే రూ.50,  రూ.100లే ఎంట్రీ ఫీజు ఫీజు నుంచి మినహాయించాలని రైతుల విజ్ఞప్తి

Read More

ప్రతి ఇంటిపై శ్రీరాముడి జెండా ఎగిరేయాలి : సంయోజక్ నాగభూషణం

నిర్మల్/మంచిర్యాల/జైనూర్/ఇచ్చోడ, వెలుగు: అయోధ్యలో సోమవారం బాల రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ప్రాణప్

Read More

పైసలిచ్చుకో.. యూరియా ఇండెంట్ పెట్టుకో..!

వ్యవసాయ శాఖలో అధికారుల వసూళ్ల దందా జిల్లా ఆఫీసు నుంచి మండలం వరకు అదే తీరు  అడిగినంత ఇస్తే సరి.. లేకుంటే ముప్పు తిప్పలు  లబోదిబోమంటు

Read More

నాగోబా జాతరకు తొలి అడుగు.. గంగనీళ్లకు బయల్దేరిన మెస్రం వంశీయులు

ఫిబ్రవరి 9 నుంచి మహాపూజ ప్రారంభం ఆదిలాబాద్, వెలుగు: తెలంగాణలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పుకునే నాగోబా మహా జాతరకు తొలి అడుగు పడింది. ఫిబ

Read More

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వివేక్ శంకుస్థాపన

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా మందమర్రిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జనవరి 21వ తేదీ ఆదివారం మందమర్రి బస్టాండ్ ఆవర

Read More

సొంత ఖర్చులతో స్కూల్​లో టాయిలెట్​ కట్టించిన కానిస్టేబుల్​

దహెగాం, వెలుగు :  స్కూల్​లో టాయిలెట్ ​లేక టీచర్లు, స్టూడెంట్లు పడుతున్న ఇబ్బందులు చూడలేక ఓ కానిస్టేబుల్​ చలించారు. తన సొంత ఖర్చులతో టాయిలెట్​ను క

Read More

పులులకు హాని చేయొద్దు : నీరజ్ కుమార్

    జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ నీరజ్ కుమార్      బాధితులకు పరిహారం అందజేత కాగజ్ నగర్, వెలుగు : పులులను కాపాడే

Read More

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం

    31 మంది కౌన్సిలర్లకు 21 మంది మద్దతు కాగజ్ నగర్, వెలుగు:  కాగజ్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ మహమ్మద్ సద్దాం హుస్సేన్, వైస్

Read More

సింగరేణి బిడ్​లో పాల్గొనేలా ఆదేశించండి.. గుర్తింపు సంఘం లీడర్ల విజ్ఞప్తి

కోల్​బెల్ట్, వెలుగు: బొగ్గు బ్లాక్​లను దక్కించుకోవడానికి వేలం​లో పాల్గొనేలా సింగరేణి యాజమాన్యాన్ని  ఆదేశించాలని సింగరేణి గుర్తింపు కార్మిక  

Read More

డీ వన్ పట్టాల అక్రమాలపై దర్యాప్తు జరపాలి.. నిర్మల్​ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి డిమాండ్

నిర్మల్, వెలుగు: నిర్మల్ నియోజకవర్గంలో డీ వన్  పట్టాల పేరిట జరిగిన భూ అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్

Read More

మంచిర్యాల - అంతర్గాం బ్రిడ్జికి బ్రేక్..ఆల్టర్నేట్​గా ముల్కల్ల దగ్గర నిర్మాణానికి ప్లాన్

–   అక్కడే ఎన్​హెచ్63 బైపాస్​తో అనుసంధానం     ప్రస్తుతానికి ప్రాథమిక చర్చల దశలోనే..     మంచిర్యాల

Read More

ఎమ్మెల్యే వివేక్​పై తప్పుడు ఆరోపణలు చేస్తున్రు : గడ్డం శ్రీనివాస్

కోల్​బెల్ట్, వెలుగు : చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ ​జి.వివేక్ వెంకటస్వామిపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మందమర్రి కాంగ్రెస్​ లీడర్లు గడ్డం శ్రీన

Read More