ఆదిలాబాద్

పల్లెలకు మళ్లీ ఎన్నికల కళ..పంచాయితీ ఎలక్షన్లకు లోకల్​ లీడర్లు రెడీ

ఇప్పటి నుంచే ప్రచారం షురూ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ లో జోష్​ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయితీలు ఆదిలాబాద్, వెలుగు : ‘‘ అన్

Read More

నిర్మల్​ జిల్లాలో సీఎంఆర్ రికవరీపై అయోమయం

    గత ఖరీఫ్, రబీ సీజన్ బియ్యం రికవరీ గడువు మరోసారి పెంపు     హెచ్చరికలు ఖాతరు చేయని మిల్లర్లు నిర్మల్, వెలుగు

Read More

నిర్మల్ అడిషనల్  కలెక్టర్ గా పైజాన్ అహ్మద్

నిర్మల్, వెలుగు: నిర్మల్ అడిషనల్ కలెక్టర్ గా ఫైజాన్ అహ్మద్ నియమితులయ్యారు. ప్రతి జిల్లాకు ఇద్దరు అడిషనల్ కలెక్టర్లు కొనసాగుతుండగా నిర్మల్ జిల్లాలో మాత

Read More

ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి గెలుపుతో సంబురాలు

కోల్​బెల్ట్​,వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యేగా డాక్టర్​ గడ్డం వివేక్​ వెంకటస్వామి గెలుపును పురస్కరించుకొని ముస్లింలు సంబురాలు జరుపుకున్నారు. శుక్రవారం మందమ

Read More

కూలీ పనిదినాలు పెంచాలి : సురేంద్ర

జైనూర్, వెలుగు: వ్యసాయ కూలీలకు ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పని దినాలు కల్పించాలని డీఆర్డీఏ పీడీ సురేంద్ర సూచించారు. జైనూర్ మండలంలో 2021నుంచి 2023 మార్చి

Read More

చిన్నయ్య అనుచరులతో ప్రాణహాని ఉంది: షెజల్

  ఆరిజిన్ డెయిరీ సీఏవో షేజల్  బెల్లంపల్లి పీఎస్​ఎదుట ఆందోళన ..ఫిర్యాదు   బెల్లంపల్లి, వెలుగు : మంచిర్యాల జిల్లా

Read More

సింగరేణి ఎన్నికలు జరిగేనా?..మళ్లీ హైకోర్టుకు చేరిన ఎన్నికల వ్యవహారం

  మళ్లీ హైకోర్టుకు చేరిన గుర్తింపు సంఘం ఎన్నికల వ్యవహారం  మార్చి తర్వాత నిర్వహించాలని ఇంధనశాఖ పిటిషన్​ ఈ నెల18న హైకోర్టులో వాదనలు&

Read More

మంచిర్యాల బల్దియాలో కాంగ్రెస్​ పైచేయి .. తాజాగా హస్తం గూటికి  15 మంది  కౌన్సిలర్లు

26కు పెరిగిన కాంగ్రెస్​ సంఖ్యాబలం   త్వరలోనే అవిశ్వాసానికి రంగం సిద్ధం  మంచిర్యాల, వెలుగు:  మంచిర్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్

Read More

తల్లీ కొడుకులను కొరడాతో కొట్టిన ఫారెస్ట్​ ఆఫీసర్​

దవాఖానకు వెళ్లకుండా అంబులెన్స్​ను తిప్పి పంపిండు  రోడ్డుపై సీజ్​ చేసిన బైక్ ​ఎప్పుడిస్తారని అడిగినందుకే..  మంచిర్యాల జిల్లాలో ఘటన&nbs

Read More

ట్రీట్మెంట్ అందక నిండు గర్భిణి మృతి

తిర్యాణి, వెలుగు : సరైన టైంలో ట్రీట్మెంట్ అందక నిండు గర్భిణి మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్  జిల్లా తిర్యాణి మండలంలో జరిగిం

Read More

అసెంబ్లీ ఎన్నికల పుణ్యమాని స్టూడెంట్లకు పక్కా బడి

కాగజ్ నగర్, వెలుగు : అసలే కొండమీద ఉన్న ఆదివాసీగూడెం అది.  చుట్టూ దట్టమైన అడవి. కరెంటు అంతంతే.. ఇక ఊరంతా కలిపి 150 మంది జనాభా. అందులో పూర్తిగా ఉన్

Read More

రిమ్స్ ఘటనపై రంగంలోకి విచారణ కమిటీ.. మెడికోల దాడిపై దర్యాప్తు ప్రారంభం

ఆదిలాబాద్ రిమ్స్ మెడికోలపై దాడి ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎ

Read More

బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో ఎంపీపీ గొమాస శ్రీనివాస్ వీరంగం

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో జరుగుతున్న చేపల పెంపకం, పచ్చళ తయారీపై రైతులకు ఇస్తున్న శిక్షణ శిబిరంలో బీఆర

Read More