
ఆదిలాబాద్
ఆదిలాబాద్: పోటెత్తిన ఓటర్లు .. పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన జనం
స్వల్ప ఉద్రిక్తతలు మినహా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణ తీరుపై పలు చోట్ల అసంతృప్తి సమస్యాత్మక కేంద్రాల్లో భారీ బందోబస్తు ఆసిఫాబాద్, వెలుగు:&nb
Read Moreవిషాదం నింపిన ఓట్ల పండుగ
ఆదిలాబాద్టౌన్/తూప్రాన్/సంగారెడ్డి/దుబ్బాక/శాయంపేట, వెలుగు: ఓటు వేసేందుకు వెళ్లి, ఓట్ల కోసం ఊళ్లకు వస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఆరుగురు చనిపోయారు
Read Moreగోదావరిఖనిలో ఘనంగా వివేక్ వెంకటస్వామి బర్త్డే వేడుకలు
గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బర్త్డే వేడుకలు గురువారం గోదావరిఖనిలోని అమ్మపరివార్&z
Read Moreచెన్నూర్లో బాల్క సుమన్ అనుచరుల ఆగడాలు.. పలుచోట్ల తలుపులు మూసి పోలింగ్
నియోజకవర్గంలో బాల్క సుమన్ అనుచరుల ఆగడాలు పలుచోట్ల తలుపులు మూసి పోలింగ్ పోలింగ్ బూత్ల వద్ద గులాబీ కండువాలతో ప్రచారం టైమ్ ముగిశ
Read Moreచెన్నూరులో స్ట్రాంగ్ రూమ్కు తరలించని ఈవీఎంలు.. అధికారుల తీరుపై కాంగ్రెస్ శ్రేణుల అనుమానాలు
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని పలు పోలింగ్ స్టేషన్ల నుండి స్ట్రాంగ్ రూమ్ కు EVM లను అధికారులు తరలించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నా
Read Moreబాల్క సుమన్ అధికార దుర్వినియోగం.. డోర్లు వేసి పోలింగ్ జరుపుతుర్రు: వివేక్
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా.. చెన్నూరు నియోజకవర్గంలో అడుగడుగున అధికార దుర్వినియోగం జరుగుతోందని కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఆరోపిస్తున్నారు
Read Moreఎన్నికల కోడ్ ఉల్లంఘన.. ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు నమోదు
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు నమోదైంది. 2023, నవంబర్ 30వ తేదీ గురువారం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగ
Read Moreగులాబి కండువాతో బూత్ లోకి ఇంద్రకరణ్ రెడ్డి..బీజేపీ కార్యకర్తల ఆందోళన
రాష్ట్ర మంత్రి, నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లగించారలని బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. 2023, నవంబర్ 30వ త
Read Moreచెన్నూరు నియోజకవర్గం పొన్నారంలో తలుపులు వేసి ఓటింగ్.. నిలదీసిన కాంగ్రెస్
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని పొన్నారం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ స్టేషన్ 160లో ఎన్నికల అధికారులు తలుపులు పెట్టి పోలింగ్ నిర్వహిస్తున్
Read Moreరూల్స్ బ్రేక్ చేసిన దుర్గం చిన్నయ్య.. బీఆర్ఎస్ కండువాతో పోలింగ్ బూత్కు వెళ్లిన అభ్యర్థి
బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య రూల్స్ బ్రేక్ చేశారు. పార్టీ కండువాతో పోలింగ్ బూత్ లోకి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ
Read Moreబాగువ కండువాలతో పోలింగ్ కేంద్రంలోకి.. స్వల్ప ఉద్రిక్తత
నిర్మల్ జిల్లా ముధోల్ లోని ముక్తదేవి గల్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో ఇద్దరు ఓటర్లు బాగువ దుస్తులతో ఓటు వేయడానికి వెళ్లారు. ఈ ఘటనతో వెంటనే అప్
Read Moreపోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తాం : బదావత్ సంతోష్
నస్పూర్, వెలుగు: ఎన్నికల కోసం మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ త
Read Moreఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి : సీపీ రెమా రాజేశ్వరి
బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు నేడు ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధ
Read More