ఆదిలాబాద్

రైతుల కష్టం పందుల పాలు..పందుల దాడితో తీవ్రంగా నష్టపోతున్న రైతన్నలు

   కాయ దశకు చేరిన పత్తి పంట నాశనం     తగ్గిన మొక్క జొన్న సాగు     చేజారిన మినుములు     

Read More

జాన్సన్ నాయక్ ఎలా గెలుస్తావో చూస్తా బిడ్డా.. రేఖా నాయక్ రాజీనామా..

బీఆర్ఎస్కు ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి మరోసారి పోటీ చేసేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం టికెట్

Read More

గ్రూప్-1 రద్దుపై ఏబీవీపీ రాస్తారోకో : మనోజ్ కుమార్

నిర్మల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే గ్రూప్–1 పరీక్ష రద్దయ్యిందంటూ ఏబీవీపీ కార్యకర్తలు నిర్మల్​లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

Read More

ఆశా వర్కర్ల సమ్మె 11వ రోజు ఉద్రిక్తంగా మారింది..

ఆసిఫాబాద్/మంచిర్యాల/ ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు చేపట్టిన సమ్మె ఉద్రిక్తంగా మారింది. గురువారం నా

Read More

రైతులపై అప్పులు.. పేదలపై ధరల భారం : మోహన్​ రావు పటేల్​

భైంసా, వెలుగు: ప్రతి రైతుపై అప్పుల భారంతోపాటు పేదలపై ధరల భారం మోపుతున్న ఘనత సీఎం కేసీఆర్​సర్కారుకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​

Read More

అసంపూర్తి పనులను ప్రారంభించడం హాస్యాస్పదం : శ్రీహరి రావు

నిర్మల్,  వెలుగు:  నిర్మల్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న పనులకు మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేయడం హాస్యాస్పదమని డీసీసీ అధ

Read More

రుణమాఫీ, రైతుబంధు డబ్బు అందడంలేదని ఆదివాసీ రైతుల ధర్నా

జైనూర్, వెలుగు: పంట రుణమాఫీతోపాటు రైతుబంధు డబ్బులు అందడంలేదని జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల ఆదివాసీ రైతులు గురువారం జైనూర్​లో భారీ ధర్నా చేపట

Read More

కల్యాణలక్ష్మి, షాదీముబారక్​నిరుపేదలకు వరం : జోగు రామన్న

జైనథ్, వెలుగు: రాష్ట్రంలోని బీఆర్​ఎస్​ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల నిరుపేద కుటుంబాలకు వరం లాంటివని అదిలాబాద్ ఎమ్మెల్యే జోగు

Read More

నాలుగు జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే అత్యధికంగా

    ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లే అధికం     ఓటు వినియోగంలోనూ వారిదే హవా      గత ఎన్నికల్లో పుర

Read More

పురుగుల మందు తాగి డిగ్రీ స్టూడెంట్​ ఆత్మహత్య

రూ.1100 దొంగిలించాడని నిందవేసిన తోటి విద్యార్థులు వార్డెన్​తో పాటు ఐదుగురు స్టూడెంట్లపై కేసు బెల్లంపల్లి రూరల్, వెలుగు : మంచిర్యాల జిల్లా బె

Read More

మంచిర్యాల జిల్లా ఓటర్లు 6,17,901

మంచిర్యాల/ఆసిఫాబాద్, వెలుగు: మంచిర్యాల జిల్లాలో మొత్తం ఓటర్లు 6,17,901 మంది ఉన్నారు. ఓటరు లిస్టులో మార్పులు, చేర్పులు, సవరణలు, కొత్త ఓటర్ల నమోదు తర్వా

Read More

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యునిగా ప్రవీణ్ బాధ్యతల స్వీకరణ

బెల్లంపల్లి, వెలుగు: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యునిగా మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం హ

Read More

దండేపల్లిలో బతుకమ్మ చీరెలు నాసిరకంగా ఉన్నాయని ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు

దండేపల్లి, వెలుగు: ప్రభుత్వం ప్రతి ఏటా పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరెలు నాసిరకంగా ఉంటున్నాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే దివాకర్​రావును నిల

Read More