
ఆదిలాబాద్
కడెం కల్లోలం.. గ్రామాలు ఖాళీ
కడెం ప్రాజెక్టు కల్లోలం రేపుతోంది.. వరద భీకర రూపం దాల్చుతోంది. గంటగంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. జలఖడ్గం దూసుకొస్తోంది.. లోతట్టు ప్రాంతాలను చీల్చుకుంటూ.
Read Moreవిత్తన దుకాణాల్లో తనిఖీలు..వెలుగు కథనంపై స్పందన
జైపూర్, వెలుగు: జైపూర్ భీమారం మండలాల్లోని విత్తన దుకాణాల్లో అగ్రికల్చర్, పోలీసు అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ‘మంచిర్యాల మార్కెట్
Read Moreకార్మికులను వేధిస్తున్న సర్కారు: కోదండరాం
బెల్లంపల్లి రూరల్/బజార్ హత్నూర్/నేరడిగొండ/ బెల్లంపల్లి రూరల్: వెలుగు: కార్మికులకు నష్టం చేసే జీవోలను త్వరగా అమలు చేస్తున్న ప్రభుత్వం వారికి ప్రయోజనకరం
Read Moreట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులు
ఆసిఫాబాద్, వెలుగు: ట్రాన్స్ జెండర్లకు సమాజంలో గుర్తింపునిస్తూ వారికి ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డులను కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అందజేశా
Read Moreవారం రోజులుగా తాగు నీళ్లు బంద్.. 266 గ్రామాలకు నిలిచిపోయిన సరఫరా
వారం రోజులుగా ఇబ్బంది పడుతున్న జనం బెల్లంపల్లి, వెలుగు: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అడా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేర
Read Moreకడెం ప్రాజెక్టుపై నుంచి పోతున్న వరద..భయం గుప్పిట్లో పరిసర గ్రామాలు
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు డేంజర్లో ఉంది. చరిత్రలో తొలిసారిగా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చింది. వరద ధాటికి కడెం ప్రాజెక్టు ఉంటుందా..
Read Moreగుండెగాం గోస తీరేదెన్నడు..! పునరావాసం కోసం నిర్వాసితుల ఎదురుచూపులు
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకటించి ఏడాది పూర్తి ఇంతవరకు రిలీజ్ కాని రూ.61.30 కోట్లు భ
Read Moreమెనూ అమలు చేయాలంటూ స్టూడెంట్ల నిరసన
బెల్లంపల్లి,వెలుగు: హాస్టల్లో మెనూ అమలు చేయాంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని టీఎస్ గురుకుల స్కూల్ స్టూడెంట్లు డిమాండ్ చేశారు. బుధవారం బెల్లంపల్ల
Read Moreమెడికల్ వ్యాపారి ఇంట్లో 30 తులాల గోల్డ్ చోరీ
ఇచ్చోడ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ఓ మెడికల్వ్యాపారి ఇంట్లో దొంగలు పడి 30 తులాల గోల్డ్ఎత్తుకెళ్లారు. పోలీసులు, బాధితులు తెలిప
Read Moreనిర్మల్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు.. తిమ్మాపురం చెరువుకు గండి
నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలతో చెరువులు నిండుకుండలా మారాయి. మంగళవారం రాత్రి నుంచి కురిసిన వానలకు నిర్మల్ జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర
Read Moreరెండో విడత లబ్ధిదారులకు అనారోగ్యపు గొర్రెలు
వచ్చిన రోజే ఓ గొర్రె మృతి సారంగాపూర్, వెలుగు : రెండో విడత గొర్రెల పంపిణిలో భాగంగా గొల్లకుర్మలకు అనారోగ్యపు గొర్రెలను పంపిణీ చేస్తున్నారు. గుంట
Read Moreరైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్, బీజేపీకి లేదు : ఎమ్మెల్యే రేఖా నాయక్
ఖానాపూర్, వెలుగు : రైతుల సంక్షేమం గురించి కాంగ్రెస్, బీజేపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. మంగళవారం ఖానాపూ
Read Moreసీఎం, ఎమ్మెల్యేల జీతాలు పెంచినప్పుడు.. పంచాయతీ కార్మికులకు ఎందుకు పెంచరు? : జేఏసీ నాయకులు
ఆసిఫాబాద్/నేరడిగొండ, వెలుగు : సీఎం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతాలు పెంచినప్పుడు గ్రామ పంచాయతీ కార్మికులకు ఎందుకు పెంచరు అని జేఏసీ నాయకులు ప్రశ్నించారు.
Read More