ఆదిలాబాద్

కాగజ్ నగర్ ఎంపీడీవో ఆఫీసుకు తాళం

పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని మాజీ సర్పంచ్ ల ధర్నా కాగజ్‌నగర్‌, వెలుగు: గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు చెల్లించాల్సిన ఏండ

Read More

రైతులకు గుడ్​ న్యూస్​: కడెం ప్రాజెక్ట్ లో పూడికతీత

టెండర్ ప్రక్రియ ఖరారు చేసిన రాష్ట్ర సర్కార్   పనులు దక్కించుకున్న రాజస్థాన్ కంపెనీ ఈతర్ 20 ఏండ్ల పాటు సిల్ట్ తొలగింపునకు అగ్రిమెంట్

Read More

హై లెవల్ కాలువల కోసం మళ్లీ భూసేకరణ .. లక్ష ఎకరాలకు సాగు నీరు లక్ష్యం

రెండు కాలువల కోసం 450 ఎకరాల భూములు అవసరం 28వ ప్యాకేజీ కాలువ నిర్మాణానికి మొదలైన ప్రక్రియ సర్కార్ చొరవతో కొనసాగుతున్న పనులు  నిర్మల్,

Read More

మంచిర్యాలలో మార్చి 28 మినీ జాబ్ ​మేళా

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలోని మిమ్స్ డిగ్రీ కాలేజీలో ఈ నెల 28న మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఎంప్లాయ్​మెంట్​ అండ్​ ట్రైనింగ్​ఆఫీసర్​రవిక

Read More

ఖానాపూర్ లో మైనార్టీ బాలుర గురుకులంలో సెక్యూరిటీ గార్డే హెడ్ ​కుక్

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణంలోని మైనార్టీ బాలుర గురుకులంలో పని చేసే సెక్యూరిటీ గార్డే పిల్లలకు వండిపెడుతున్నారు. ఇద్దరు హెడ్ కుక్​లు విధులకు రాకప

Read More

నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలి :  కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల విక్రయం, కొనుగోలుపై కఠిన చర్యలు తీసుకోవా లని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. నకిలీ పత్తి వి

Read More

ఎల్​ఆర్ఎస్​పై ప్రజలకు అవగాహన కల్పించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్ 

ఖానాపూర్, వెలుగు: ఎల్ఆర్ఎస్​పై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం ఖానాపూర్ పట్టణంలోని ఎంపీపీ కార్యాలయంలో ఆమె స

Read More

పుట్టెడు బాధలోనూ ఎగ్జామ్​ రాసిన స్టూడెంట్

దహెగాం, వెలుగు: తండ్రి చనిపోయిన బాధను దిగమింగి ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్ష రాసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్  జిల్లా దహెగాం మండలం మండలంలోని చౌక గ్

Read More

ఒక్కో మామిడి చెట్టుకు రూ.2,870 .. ఉట్నూర్ నర్సరీలో రికార్డు ధర

ఆదిలాబాద్, వెలుగు: ఉట్నూర్  ఐటీడీఏ పరిధిలోని నర్సరీలో మామిడి తోటను బహిరంగ వేలం వేయగా రికార్డు స్థాయిలో ధర పలికింది. బుధవారం ఐటీడీఏ పీవో ఖుష్భు గు

Read More

మందమర్రిలో 365 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

ముగ్గురిని అరెస్ట్​ చేసిన మందమర్రి పోలీసులు కోల్​బెల్ట్, వెలుగు:  మంచిర్యాల జిల్లా మందమర్రిలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న ముగ్గురిని

Read More

నిధులు రిలీజైతేనే నీళ్లు వచ్చేది .. ఇదీ చనాఖా-కోర్టా ప్రాజెక్టు పరిస్థితి

–గత బడ్జెట్​లో కేటాయించిన రూ. 72 కోట్లు ఇంకా రిలీజ్ కాలే తాజాగా రూ. 179 కోట్లు కేటాయింపు 1800 ఎకరాల భూసేకరణ ముందర పడట్లే నిధులు లేక ఆగి

Read More

30 దాటితే బీపీ, షుగర్ .. పెరుగుతున్న ఎన్​సీడీ పేషెంట్లు

65వేల మందికి బీపీ, 27వేల మందికి షుగర్​ 59 మందికి క్యాన్సర్​ నిర్ధారణ లైఫ్​స్టైట్, డైట్​లో మార్పులే కారణమంటున్న డాక్టర్లు ఈ వ్యాధులను కంట్రోల్

Read More

కూతురుతో అసభ్య ప్రవర్తన .. తండ్రిపై పోక్సో కేసు

కోల్ బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం యాపల్​కు చెందిన ఆకుదారి సతీశ్​ తన కూతురు(15) పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు బుధవారం పోక్స

Read More