
ఆదిలాబాద్
ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.. ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ
నిర్మల్, వెలుగు: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర క
Read Moreలో వోల్టేజ్ సమస్య పరిష్కరించాలంటూ రాస్తారోకో
జన్నారం, వెలుగు: తమ గ్రామానికి కరెంట్ సరఫరాలో ఏర్పడుతున్న ఓల్టేజ్ సమస్యను పరిష్కరించి, మినీ సబ్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని ఇం
Read Moreకలిసి కట్టుగా బీజేపీని బలోపేతం చేయాలి : రాథోడ్ రమేశ్
మంచిర్యాల/జన్నారం, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరిస్తూ గ్రామాల్లో బీజేపీని బలపేతం చేయాలని మాజీ ఎంపీ, ఆ పా
Read Moreఇథనాల్ ఫ్యాక్టరీతో రైతుల్లో అలజడి
గుండంపల్లి వద్ద నిర్మాణానికి ఏర్పాట్లు ముడి సరుకుగా వరి, మొక్కజొన్న పచ్చని పంట పొలాలకు కాలుష్య ముప్పు ఆందోళన బాటలో అన్నదాతలు నిర్మ
Read Moreఅమర్నాథ్ యాత్రలో సురక్షితంగా బయట పడ్డ బైంసా యాత్రికుల బృందం
వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్ర ప్రమాదకరంగా మారి నిలిచిపోయింది. జమ్ము–శ్రీనగర్ హైవేలో కొండ చరియలు విరిగిపడి పలు ప్రాంతా ల్లో అమర్&zwnj
Read Moreసిర్పూరు పేపర్ మిల్ యాజమాన్యంతో కేటీఆర్, కోనప్ప కుమ్మక్కు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సిర్పూరు పేపర్ మిల్ యాజమాన్యంతో మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే కోనప్ప కుమ్మక్కై, రహస్య ఒప్పందంతోనే కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని బహుజన్ సమా
Read Moreఅమర్నాథ్ యాత్రలోని భైంసా వాసులు సేఫ్
భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా భైంసా నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన భక్తులు అక్కడ సురక్షితంగా ఉన్నారు. ఐదు రోజుల కింద భైంసా పట్టణానికి చెందిన 10 కుట
Read Moreమా బిల్డింగ్ మాకియ్యాలె.. ఎస్సీ విమెన్స్ హాస్టల్ బిల్డింగ్లో కొనసాగుతున్న కలెక్టరేట్
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ విమెన్స్ పోస్ట్మెట్రిక్ హాస్టల్ స్టూడెంట్లు ఆరున్నరేండ్లుగా అవస్థల నడుమ చదువులు సాగిస్తు
Read Moreసిర్పూర్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీఎస్పీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే సందిగ్ధతకు తెరపడింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను కొమురంభీం జ
Read Moreమోసం చేయడమే బీఆర్ఎస్ ఏజెండా : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రావు పటేల్
లోకేశ్వరం వెలుగు : ప్రజలను మోసం చేయడమే బీఆర్ఎస్ పార్టీ ఎజెండా అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రావు పటేల్ ఆరోపించారు
Read Moreసీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : డాక్టర్ అనిత
నస్పూర్, వెలుగు : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెక్టర్ బోర్న్ డిసీజెస్ ప్రొగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత తెలిపారు. శుక్రవారం నస్పూర్
Read Moreట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
బాసర, వెలుగు : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం( ఆర్జీయూకేటీ) బాసరలో పీయూసీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. అకాడమిక
Read Moreఎమ్మెల్యే విఠల్ రెడ్డికి నిరసన సెగ
కుంటాల, వెలుగు: నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో పోడు పట్టాల పంపిణీకి వచ్చిన ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. శుక్రవారం
Read More