న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సమాయత్తమైంది. అందులో భాగంగా ఐదు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను పదవుల నుంచి తొలగించింది. ఇప్పుడు ఆ రాష్ట్రాలకు ఇంచార్జిలను నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర ప్రదేశ్కు జితేంద్ర సింగ్, ఉత్తరాఖండ్కు అవినాష్ పాండే, గోవాకు రజినీ పాటిల్, మణిపూర్కు జైరాం రమేష్, పంజాబ్కు అజయ్ మాకెన్ ను కేటాయించింది.
ఐదు రాష్ట్రాలకు ఇంచార్జిలను నియమించిన కాంగ్రెస్
- దేశం
- March 18, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- Hardik Pandya: అభిమానులు నా ప్రాణం.. వారి కోసమే ఆడతా..: సెంటిమెంట్తో పడేసిన పాండ్యా
- అంకితభావంతో పనిచేయండి.. అండగా ఉంటాం: మంత్రి జూపల్లి
- ఆయన వెనుకుంది ఏ పార్టీయో అందరికీ తెలుసు.. వాళ్లు ఆడిస్తున్నట్టు ఆడుతుండు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్
- అడిగిందేమిటి.. ఇచ్చిందేంది?: కేంద్ర బడ్జెట్ పై సీఎం అసంతృప్తి
- దేశ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్: కేంద్రమంత్రి బండి సంజయ్
- తెలంగాణకు గుండు సున్నా.. కేంద్ర బడ్జెట్లో దమ్మిడీ విదిల్చని ఎన్డీఏ సర్కారు
- TFJA Health Camp: స్టార్ హాస్పిటల్స్తో కలిసి.. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ హెల్త్ క్యాంప్
- ప్రభుత్వం సంచలన నిర్ణయం: ఒకేసారి 54 మంది IAS, 24 మంది ఐపీఎస్లు ట్రాన్స్ఫర్
- V6 DIGITAL 01.02.2025 EVENING EDITION
- మాఘ మాసం.. పండుగల మాసం... ఫిబ్రవరిలో ఏఏ పండుగలున్నాయంటే..
Most Read News
- గ్రామాల వారీగా రైతుభరోసా లిస్ట్..రోజు విడిచి రోజు నగదు బదిలీ
- Good News: బడ్జెట్ ఎఫెక్ట్తో బంగారం ధరలు తగ్గే అవకాశం
- Union Budget 2025-26 Live updates : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్
- అంత్యక్రియలకు డబ్బుల్లేక.. తల్లి శవంతో ఇంట్లోనే వారం రోజులు..
- Union Budget 2025: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..
- Champions Trophy 2025: మిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. పాకిస్థాన్ జట్టు ప్రకటన
- Good News: రూ.12 లక్షల ఆదాయం వరకు నో ట్యాక్స్.. మిడిల్ క్లాస్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్
- పండ్లు, కూరగాయలను అలాగే తినాలి.. జ్యూస్లు చేసి తాగొద్దు..
- Union Budget 2025-26: బడ్జెట్ దెబ్బతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- బడ్జెట్ 2025: భారీగా పెరిగిన ఇన్సూరెన్స్ కంపెనీలషేర్ల ధరలు