కూసుమంచి, వెలుగు : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో బుధవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని పాలేరు, రాజుపేట, గురువాయిగూడెం, ఈశ్వర మాదారం, నర్సింహులగూ డెం తదితర గ్రామాల్లో గాలి, వాన రావడంతో 400 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పొట్ట దశలో ఉన్న వరికి పూర్తిగా దెబ్బతినడంతో పెద్దమొత్తంలో నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాలివాన బీభత్సం, 400 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
- ఖమ్మం
- October 4, 2024
లేటెస్ట్
- Health tips: మీ గుండె పదిలంగా ఉండాలంటే..రోజూ ఈ మూడు తప్పనిసరి చేయండి
- రక్తంతో కన్నీళ్లు పెడతారు: పోలీసులకు ఎమ్మెల్యే వార్నింగ్
- PM Kisan Yojana: గుడ్ న్యూస్..రైతుల అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు
- హైదరాబాద్లో భారత్,బంగ్లా టీ20..అక్టోబర్ 5 నుంచే ఆన్లైన్ లో టికెట్లు
- దేవర సక్సెస్ పార్టీలో అనిరుధ్ కి స్పెషల్ థాంక్స్ చెప్పిన తారక్.
- నోరు అదుపులో పెట్టుకోవాలి: మంత్రి సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన డీకే అరుణ
- మొట్టమొదటిది: సొంత5G మోడెమ్తో యాపిల్ ఐఫోన్
- ఇంత దారుణమా:మీ ఉద్యోగాలు పీకేశాం..పెట్టాబేడా సర్దుకుని వెళ్లిపోండి..!
- ప్రభుత్వాలను విమర్శించినందుకు జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టొద్దు: సుప్రీంకోర్టు
- యూట్యూబర్ హర్షసాయి కేసులో ట్విస్ట్..నిందితులుగా చేర్చకముందే ముందస్తు బెయిలా.?: హైకోర్ట్
Most Read News
- యూనియన్ బ్యాంక్ కస్టమర్లు జాగ్రత్త..బ్యాంకు అధికారులు ఏం చెప్పారంటే..
- నెయ్యిలో కల్తీ జరిగిందో, లేదో తెలుసుకోవడం ఇంత సింపులా..!
- Steve Smith: గ్రౌండ్లో జడేజాను చూస్తే నాకు చిరాకు వస్తుంది: ఆసీస్ స్టార్ బ్యాటర్
- గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే.. పురుగుల మందు తాగిన సెక్రటరీ
- ఏపీకి బిగ్ అలర్ట్: బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు
- హైడ్రా కూల్చివేతలు ఇప్పటికిప్పుడు ఆపలేం : హైకోర్టు
- సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలు: వైఎస్ జగన్
- తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజునే.. : శ్రీవారి ధ్వజ స్థంభం కొక్కి విరిగిపోయింది..
- IPL 2025: విదేశీ స్టార్స్ ఔట్.. ఆ ముగ్గురు ప్లేయర్లపైనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురి
- KBC: కౌన్ బనేగా కరోడ్పతిలో క్రికెట్పై రూ.6.4 లక్షల ప్రశ్న.. కోహ్లీని గుడ్డిగా నమ్మిన ఆడియన్స్