డివైడర్​ ను ఢీ కొన్న అంబులెన్స్​.. ఇద్దరికి తీవ్ర గాయాలు..

 డివైడర్​ ను ఢీ కొన్న అంబులెన్స్​.. ఇద్దరికి తీవ్ర గాయాలు..

ఆంధ్రప్రదేశ్​ లో అంబులెన్స్​.. డివైడర్​ ను ఢీకొన్న ఘటనలో డ్రైవర్​​ తో సహా ఇద్దరికి​ కు తీవ్ర గాయాయ్యాయి.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే... గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న పేషంట్​ ను  తాడేపల్లిగూడెం నుంచి విజయవాడకు అంబులెన్స్​లో శుక్రవారం ఉదయం ( ఫిబ్రవరి 28)  తరలిస్తున్నారు.  మితిమీరిన మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న అంబులెన్స్ భీమడోలు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలోఅదుపుతప్పి డివైడర్​ ను ఢీకొంది.  ఈ ప్రమాదంలో  అంబులెన్స్ డ్రైవర్ అతని అసిస్టెంట్ రోగి బంధువు కు గాయాలయ్యాయి ..సమాచారం అందుకున్న 108 సిబ్బంది రోగిని, రోగి బంధువును విజయవాడ తరలించారు.  అంబులెన్స్ డ్రైవర్ ను  తాడేపల్లిగూడెం తరలించారు