ఆంధ్రప్రదేశ్

కాళేశ్వరం అప్పుల భారం సర్కార్ పైనే.. ఖర్చు లక్ష కోట్లు..ఆమ్దానీ 7 కోట్లు..

కాళేశ్వరం కార్పొరేషన్​ అప్పుల భారమంతా సర్కారుపైనే ఈ ఏడాది కడ్తున్న మిత్తే రూ. 6,519 కోట్లు కమిషన్​ ఓపెన్​ కోర్టులో ఫైనాన్స్​ స్పెషల్​ సీఎస్​ రా

Read More

జనసేనకు ఈసీ గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తు రిజర్వ్..

జనసేనకు గుడ్ న్యూస్ చెప్పింది ఎన్నికల సంఘం.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,ఆ పార్టీ కార్యకర్తలు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న గుర్తింపు రాన

Read More

2028 నాటికి ఏఐ రంగంలో 28 లక్షల ఉద్యోగాలు: దావోస్ లో మంత్రి నారా లోకేష్

దావోస్ పర్యటనలో భాగంగా ఏఐపై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్. ఈ సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి లోకేష్.2028 నా

Read More

ఏపీలో డీఆర్‌వో నిర్వాకం: రివ్యూ మీటింగ్ లో ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడుతూ బిజీ

చేస్తుందేమో బాధ్యత గల రెవెన్యూ అధికారి ఉద్యోగం పైగా కలెక్టరేట్ లో రివ్యూ మీటింగ్.. ఎంతో బాధ్యతగా ఉండాల్సింది పోయి ఏపీలో ఓ డీఆర్వో రివ్యూ మీటింగ్ లో ఆన

Read More

అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో మరో అగ్ని ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో కెన్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  దట్టమైన పొగలు

Read More

జ‌‌గ‌‌న్ బెయిల్ ర‌‌ద్దు కేసు మరో బెంచ్​కు బదిలి

న్యూఢిల్లీ, వెలుగు : ఏపీ మాజీ సీఎం జగన్మోహ‌‌న్ రెడ్డి బెయిల్‌‌ రద్దు, కేసుల ట్రయల్‌‌ బదిలీ చేయాలనే పిటిష‌‌న్లప

Read More

ఏపీలో భారీగా ఐపీఎస్‎ల బదిలీలు.. ఏసీబీ డైరెక్టర్‎గా రాజ్యలక్ష్మి

ఆంధ్రప్రదేశ్‎లో భారీగా ఐపీఎస్‎ల బదిలీలు జరిగాయి. మొత్తం 27 మంది అధికారులకు బదిలీలు, పోస్టింగ్స్ ఇస్తూ  ఏపీ ప్రభుత్వం 2025, జనవరి 20వ తేదీ

Read More

కాబోయే సీఎం నారా లోకేష్: మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు

మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ ఏపీలో టీడీపీ క్యాడర్ డిమాండ్ చేయటం హాట్ టాపిక్ గా మారింది.. గత కొద్దిరోజులుగా టీడీపీ క్యాడర్ స్టార్

Read More

తిరుమల అన్నప్రసాదంలో మార్పులు.. టీటీడీ కీలక నిర్ణయం

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి అన్నప్రసాదం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ.. శ్రీవారి భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలా అన్నప్రసాదం మెనూలో

Read More

హైదరాబాద్.. విజయవాడ మధ్య కొత్త రైలు: నో రిజర్వేషన్.. అన్నీ జనరల్ బోగీలే.. టైమింగ్స్ ఇలా..

హైదరాబాద్- విజయవాడ మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు శుభవార్త అందుతోంది. ఈ మార్గంలో ఉండే రద్దీని దృష్టిలో  ఉంచుకొని రైల్వే శాఖ మరో రైలును అందుబాట

Read More

తిరుపతిలో రోడ్డు ప్రమాదం : ఇద్దరు తెలంగాణ వాళ్లు మృతి

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేణిగుంట మండలం కుక్కల దొడ్డి మామండూరు మధ్యలో ఎదురెదురుగా వస్తున్న ప్రయివేటు బస్సు, కారు ఢీ కొనడంతో కారు న

Read More

జగన్​ కేసుల విచారణ ధర్మాసనం మార్పు.. జనవరి 27 కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

జగన్​ బెయిల్​ రద్దుకు సంబంధించి ఏపీ డిప్యూటీ స్పీకర్​రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.  జగన్​ కేసులను విచార

Read More

ఫొటో ఆఫ్ ది డే : దావోస్ లో తెలుగు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్తుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు సీఎంలు హాజరయ్యారు. మంత్రులతో కలిసి దావోస్ పర్యటనకు వెళ్ల

Read More