ఆంధ్రప్రదేశ్

వైసీపీలో దువ్వాడ శ్రీను దుమారం.. ఓపిక నశించి జగన్ షాకింగ్ నిర్ణయం

అమరావతి: టెక్కలి వైసీపీ ఇంఛార్జ్ దువ్వాడ శ్రీనుపై వైసీపీ అధిష్ఠానం వేటేసింది. టెక్కలి వైసీపీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి దువ్వాడను తప్పించి ఆ బాధ్యతలను పే

Read More

వావ్​... అర ఎకరం భూమిలో 16 రకాల పంటలు..

 అర ఎకరం పొలం ఉన్న రైతు, ఎంత పంట పండిస్తే మాత్రం, ఏమంత సంతోషం కలుగుతుంది.. ? అని ఎవరైనా అనుకుంటూ ఉంటే, వారు నిస్సందేహంగా పప్పులో కాలేసినట్లే. ఒకట

Read More

తెలంగాణలో ఏపీ మాజీ మంత్రి రోజా పూజలు

తెలంగాణలో మాజీ మంత్రి రోజా పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్​ఎన్నికలు తరువాత నటి  నటి రోజా సైలెంట్ అయ్యారు. బయట ఎక్కడా కనిపించడం లేదు. తాజాగా ఆమె హైదరాబ

Read More

Sri sailam Temple: 20 రోజుల శ్రీశైల మల్లన్నహుండీ ఆదాయం ఎంతంటే....

నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ దేవాలయల హుండీని లెక్కించారు.  శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల  ఉభయ దేవాలయాలు,పరివార ఆల

Read More

AP News: అచ్యుతాపురం సెజ్​ బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు

విశాఖలోని మెడికోవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం ఫార్మా ప్రమాద బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వ

Read More

Tirumala : టీటీడీ కీలక నిర్ణయం...-బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను అక్టోబరు 3 నుండి 12వ తేదీ

Read More

అచ్యుతాపురం ఘటన బాధాకరం.. సీఎం చంద్రబాబు

అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డవారిని సీఎం చంద్రబాబు పరామర్శించారు. అనకాపల్లిలో మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స ప

Read More

అచ్యుతాపురం ప్రమాదం చాలా బాధాకరం.. డిప్యూటీ సీఎం పవన్

అనకాపల్లిలోని అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అచ్యుతాపురం ప్రమాదం చాలా బాధాకరమని అన్నారు పవన్ కళ్యాణ్. అచ

Read More

నీటి ఆంక్షలపై వెనక్కి తగ్గిన టీటీడీ... ప్రత్యామ్నాయాలపై కసరత్తు

తిరుమలలో నీటి వినియోగంపై ఆంక్షలు విధిస్తూ టీటీడీ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తిరుమలలో నీటి సరఫరాపై ఆంక్షలు అన్న వార్త వెలువడగానే అటు భక్త

Read More

అచ్యుతాపురం సెజ్‌ ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారంరం

ఏపీ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించారు విశాఖ జిల్లా

Read More

ఏపీలో పేలిన రియాక్టర్​.. 18 మంది మృతి

మరో 50 మందికి గాయాలు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం  ప్రమాద సమయంలో కంపెనీలో 380 మంది ఉద్యోగులు పేలుడు ధాటికి కూలిన ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్..శిథిల

Read More

పైడితల్లి జాతరకు ముహూర్తం ఫిక్స్​... ఎప్పుడంటే...

Sirimanotsavam: ఉత్తరాంధ్ర పెద్ద పండుగగా చెప్పుకునే విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను పండుగకు ముహూర్తం ఖరారు చేశారు ఆలయ అర్చకులు. పైడితల్లి అమ్మవార

Read More

Viral: ఇది వెడ్డింగ్​ కార్డా.. . ఎగ్జామ్​ పేపరా..!

పెళ్లి అంటే  ఆ సంబరమే వేరు.. ఎంగేజ్​ మెంట్​ తరువాత...వెడ్డింగ్​ కార్డు ప్రింట్​ చేయించడంతో పెళ్లి పనులు మొదలవుతాయి.  ఇప్పుడు జనాలు ఎంత గ్రాం

Read More