ఆంధ్రప్రదేశ్

పదవులపై ఆశ లేదు.. పవన్‌ కల్యాణ్‌ ఆశయాల కోసమే పని చేస్తా: నాగబాబు

పార్టీ కోసం పనిచేసి మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులను అందజేసింది జనసేన పార్టీ. ఈ సందర్భంగా జనసేన కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్

Read More

ముచ్చుమర్రి కేసులో మరో ట్విస్ట్.. 

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముచ్చుమర్రి బాలిక హత్య కేసులో నిందితుడు హుస్సేన్ మరణం కలకలం రేపింది. హుస్సేన్ పోలీసుల విచారణలో మరణించటంతో లాకప్ డె

Read More

అక్రమ సంబంధం ఆరోపణలపై స్పందించిన ఎంపీ విజయసాయిరెడ్డి

ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతితో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రిలేషన్‌పై ఆమె భర్త మదన్‌ మోహన్‌ చేసిన వ్యాఖ్యలు ఎంపీ

Read More

ఏపీలో 62 మంది ఐఏఎస్లు బదిలీ

ఏపీలో భారీగా ఐఏఎస్ లు బదిలీ  అయ్యారు. ఒకే సారి 62 మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులుజారీ చేశార

Read More

నటి శ్రీరెడ్డిపై కర్నూల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డిపై కర్నూల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకే

Read More

టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

ఈనెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న  నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీపీ ఎంపీలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.  

Read More

Tirumala: మరో రోడ్డు ప్రమాదం.. తిరుమల మొదటి ఘాట్ రోడ్లోనే ఎందుకిలా..?

తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ 18వ మలుపు వద్ద వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై

Read More

వైఎస్ జగన్ పై జనసేన నేత నాగబాబు ఫైర్

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలన్న వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యలపై మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు స్పందించారు. వైఎస్ జగన్ శవరాజకీయాలు చేస్తున్నార

Read More

బాలికపై అత్యాచారం కేసు: ముచ్చుమర్రి వాసి అనుమానాస్పద మృతి 

నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో 8ఏళ్ళ బాలికపై అత్యాచారం ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఘటన జరిగి రెండువారాలు కావస్తున్నా బాలిక మృతదేహం లభించకపోవటం మి

Read More

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు.. పెరిగిన నీటి మట్టం

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఇందులో భాగంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పెరుగుతోంది.

Read More

ఏపీలో గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలు.. సుప్రీంకోర్టుకు ఎన్డీఏ ప్రభుత్వం

గత సర్కార్​లో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల లెక్కలు బయటపెడుతామని ఎన్డీఏ కూటమి నాయకులు చెప్తున్నారు. జగన్ హయాంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరిగాయని.. ఆ స్కాంలోని

Read More

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద

తెలుగు రాష్ట్రాల్లో గత మూడురోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాజెక్టులకు పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి, కృష్ణ నదులు పరవళ్లు త

Read More

ఆంధ్రప్రదేశ్‍‌లో రాష్ట్రపతి పాలన విధించాలి: వైఎస్ జగన్

ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాన మంత్రి మోదీని కలుస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలో జూలై 24న ధర

Read More