ఆంధ్రప్రదేశ్

ఏపీ పలితాలు వైరల్: 28 లక్షల ఓట్లకు 21 సీట్లు.. కోటి ముప్పై లక్షల ఓట్లకు 11 సీట్లు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. మొత్తం 175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో టీడీపీ-

Read More

జనసేనకు గుడ్ న్యూస్.. శాశ్వత గుర్తుగా గాజుగ్లాసు.!

ఏపీ ఎన్నికల్లో సూపర్ హిట్ అయిన జనసేనకు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు ఆ పార్టీకి పర్మినెంట్ గుర్తు లేదు. అయితే ఇక గాజుగ్లాసు గుర్తును ఎన్నికల కమిషన్ &n

Read More

ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం.. సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలి: వైఎస్ షర్మిల

ఏపీ ఫలితాలపై ఏఐసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె జూన్ 5వ తేదీ బుధవారం సోషల్ మీడియా ద్వారా 'రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస

Read More

తిరుమల ఘాట్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం.. నలుగురు భక్తులకు తీవ్ర గాయాలు

తిరుమల మొదటి ఘాట్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. 24వ మలుపు ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర జీపు గొడ్డను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు భక్తులకు తీవ్ర గాయా

Read More

ఏప్రీ ప్రజలు తిరుగులేని తీర్పునిచ్చారు: చంద్రబాబు  

అమరావతి: ఏపీ ప్రజలు తిరుగులేని తీర్పునిచ్చారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఐదేళ్లుగా వైసీపీ ప్రజాస్వామ్య వ్వవస్థలను నీర్విర్యం చేసింది.. ప్రజలు మాట్ల

Read More

ఓడిపోయా పేరుమార్చుకుంటున్నా.. ముద్రగడ సంచలన ప్రకటన

కాపు నేత ముద్రగడ సంచలన ప్రకటన చేశారు. తన పేరు మార్చకుంటానని వెల్లడించారు. ఏపీ ఎన్నికల్లో భాగంగా పిఠాపురం నుంచి బరిలో నిలిచిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ న

Read More

పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచినట్టు ధ్రువీకరణ పత్రం

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగిన  జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీ నుంచి కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతపై 70 వేల 729 ఓట్ల

Read More

జనసేన సూపర్ హిట్ .. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం

పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపు 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో గెలిచిన జనసేన ప్రచారంలో అన్ని తానై నడిపిన పవన్ అండగా నిలిచిన యూత్, కాపు సా

Read More

వైసీపీ వాష్ ఔట్..ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు

11 సీట్లకే పరిమితం.. దక్కని ప్రతిపక్ష హోదా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సునామీ.. 164 సీట్లతో విజయకేతనం  సీఎం జగన్, పెద్దిరెడ్డి మినహా మిగతా

Read More

చంద్రబాబు, నితీశ్.. కింగ్ మేకర్స్

కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన టీడీపీ, జేడీయూ  ప్రస్తుతం ఎన్డీయేలోనే రెండు పార్టీలు   చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత

Read More

ఏపీ అసెంబ్లీ : గెలుపొందిన అభ్యర్థులు వీళ్లే.. ఏ పార్టీ నుంచి ఎంత మందంటే..?

 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల హడావుడి ముగిసింది. అధికార వైసీపీ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. వైనాట్ 175 అన్న జగన్ నినాదం బెడిసి కొట్టి సూపర్ 6 న

Read More

కేంద్రంలో మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : ప్రధాని మోదీ

కేంద్రంలో  మూడోసారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతుందన్నారు ప్రధాని మోదీ. ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యం గెలిచిందన్న ప్రధాని మోది.... సబ్​కా సాత్​ .. సబ్​

Read More

ఇది చారిత్రాత్మకమైన తీర్పు: పవన్ కళ్యాణ్​

ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్​ ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని పవన్​ అన్నారు.  వైసీపీ వారు కాని, వైఎస్​ జగన్​ కాని వ్యక్తిగతంగా నాకు శత్రువులు క

Read More