
ఆంధ్రప్రదేశ్
జూన్ 4న దేశం షాకయ్యే రిజల్ట్ వస్తది : జగన్
ఏపీలో మరోసారి వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టబోతుందన్నారు సీఎం జగన్. విజయవాడలోని ఐప్యాక్ ఉద్యోగులతో సమావేశమయ్యారు జగన్. 2019లో వైఎస్సార్ సీపీ సాధి
Read Moreజగనన్న విద్యా దీవెన.. రూ.502 కోట్లు ఖాతాల్లో జమ
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాల కింద నిధుల విడుదలకు ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఆసరాకు రూ.1,480 కోట
Read Moreనల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్
ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో యువకుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది. బర్రెలు కాచేటందుకు అడవిలోకి వెళ్లిన యువకుడు బర్రెలతో
Read Moreటీడీపీలో చేరిన ఎమ్మెల్సీపై అనర్హత వేటు
ఏపీ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన రాజకీయంలో మాత్రం హీట్ ఇంకా తగ్గలేదు. కొన్ని చోట్ల అల్లరు.. మరి కొన్ని చోట్ల దాడులతో రాష్ట్ర అట్టుడుకుతుంది. ఈ క్రమంలోన
Read Moreపోలీస్ స్టేషన్ లోనే తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
శ్రీశైలం పోలీస్టేషన్ లో కానిస్టేబుల్ శివశకంర్ రెడ్డి గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున రెస్ట్ రూములో గన్
Read Moreఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఏపీ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు, బైక్, ట్రాక్టర్ ఢీ కొనడంతో నలుగురు చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్ర
Read Moreసీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
తాడేపల్లిలో 41 రోజులుగా 45 మంది వేద పండితులతో నిర్వహించిన శ్రీ మహా రుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీయాగం పూర్తయింది. వేదపండితులు సీఎం జగన్ కు వేద ఆశీర్వ
Read Moreతిరుమల రెండవ ఘాట్ రోడ్డుపై చిరుత కలకలం.
తిరుమలలో ఘాట్ రోడ్డులో చిరుత హల్ చల్ చేసింది. ఇటీవల రెండవ ఘాట్ రోడ్డులో చిరుత సంచరించిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. తాజాగా రెండవ ఘాట్ రోడ్
Read Moreపోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడులు: అంబటి రాంబాబు
రాష్ట్రంలో పోలీసుల నిర్లక్ష్యం వల్లే హింసాత్మక ఘటనలు జరిగాయని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలీసు అధికారులను ఈసీ మార్చిన తర్వాత హింసాత్మక ఘటన
Read Moreసీఎస్, డీజీపీ ఢిల్లీకి రండి : ఏపీలో అల్లర్లపై కేంద్ర ఈసీ నోటీసులు
ఎపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు రణరంగంగా మారడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత జరిగిన పలు హింసాత్మక ఘటన
Read Moreఏపీలో మొత్తం పోలింగ్ 81.86 శాతం.. దేశంలోనే ఇప్పటి వరకు ఇదే టాప్
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగిన రెండు రోజుల తర్వాత పోలింగ్ శాతాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఈవీఎంలు బద్దలయ్
Read Moreజేసీ ప్రభాకర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత.. ఆక్సిజన్ మాస్క్ తో ఆస్పత్రిలో చికిత్స
టీడీపీ సీనియర్ లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న తాడిపత్రిలో ఉద్రిక్తతల క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు
Read Moreపల్నాడులో విధ్వంసం : గురజాలలో వైసీపీ నేతలపై టీడీపీ వర్గం దాడులు
పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత కొనసాగుతుంది. మాచవరం మండలంలో వైసీపీ నాయకులుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. మాచవరం మండల వైసీపీ అధ్యక్షుడు చౌదరి సింగరయ్యపై టీ
Read More