![వెలుగు కార్టూన్ : ఖబడ్దార్ దమ్ముంటే రా.. చూస్కుందాం..!! ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దూరం](https://static.v6velugu.com/uploads/2025/02/cartoon_h4ZG7dn8Pu_172x97.jpg)
ఆంధ్రప్రదేశ్
రేపు ( జనవరి 10 ) తిరుపతికి సీఎం రేవంత్రెడ్డి..
సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్బంగా శుక్రవారం ( జనవరి 10, 2025 ) సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో కలిసి శ్రీవ
Read Moreతిరుమల ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జాం.. ప్రయాణికుల పడిగాపులు
తిరుమల: ఏమైంది తిరుమల తిరుపతి కొండకు.. నిన్నటికి నిన్న తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు వెంకన్న భక్తులు చనిపోయారు.. ఈ ఘటన జరిగి 12 గంటలు కూడా కాకముందే.. త
Read Moreతిరుపతి దుర్ఘటన.. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం
తిరుపతి: తిరుపతిలో వైకుంఠ ద్వార సర్వ దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు దుర్మరణం పాలైన ఘటనలో ఏపీ ప్రభుత్వం బాధిత
Read MoreTirupati Stampede: తిరుపతి ఘటన ఘోరం... బీఆర్ నాయుడు మాటలు ఆందోళన కలిగించాయి: వైవీ సుబ్బారెడ్డి
బుధవారం ( జనవరి 8, 2025 ) రాత్రి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల దగ్గర తొక్కిసలాట ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో 6 మంది మృతి చెందగా 40
Read Moreటోకెన్లు ఇచ్చేందుకే గేట్ ఓపెన్ చేశారని భక్తులు అనుకోవడంతో.. తిరుపతిలో అసలేం జరిగిందంటే..
40 మంది భక్తులకు అస్వస్థత..ఆస్పత్రులకు తరలింపు వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల కోసం భారీగా తరలివచ్చిన జనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాట ఘట
Read Moreఏపీలో ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు రద్దు?
హైదరాబాద్, వెలుగు : ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో సంస్కరణలు తీసుకురావాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. దీంట్లో భాగంగా ఇంటర్ ఫస్టియర్ పబ్లి
Read Moreవైజాగ్లో మోదీ పర్యటన..రూ.2 లక్షల కోట్ల పనులకు శంకుస్థాపనలు, ఓపెనింగ్లు
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వైజాగ్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీలో చేపట్టనున్న రూ. 2 లక్షల కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. శంకుస్థ
Read Moreతిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి: టీటీడీ చైర్మన్ BR నాయుడు
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. దైవ దర్శనం కోసం వచ్చి తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడంప
Read Moreతిరుపతిలో నలుగురు భక్తులు మృతి.. తొక్కిసలాటకు కారణం ఇదేనా..?
తిరుమలలో తీవ్ర విషాదం నెలకొంది. వైకుంఠ సర్వ దర్శనం టికెట్ల కోసం బుధవారం (జనవరి 8) భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు మృత
Read Moreతిరుపతి తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు అత్యవసర మీటింగ్
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీల
Read Moreతిరుపతి తొక్కిసలాటలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్య ప్రస్తుతం ఆరుకు చేరి
Read Moreయుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోండి.. తిరుపతి తొక్కిసలాట ఘటనపై YS జగన్ దిగ్భ్రాంతి
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో నలుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. తొక్కిస
Read Moreతిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు భక్తుల మృతిపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో నలుగురు భక్తులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ద
Read More