ఆంధ్రప్రదేశ్

డబ్బుల కోసం రోడ్డెక్కిన ఓటర్లు..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. శనివారం సాయంత్రంతో ప్రచార పర్వానికి తెర పడి 144సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఇదిలా ఉండగా, నేతలంతా ఓటర్

Read More

ఎన్నికల సిబ్బందికి రెమ్యూనరేషన్​ ఎంతో తెలుసా..

ఈ నెల 13న జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు, సిబ్బందికి గత ఎన్నికలకు చెల్లించిన రెమ్యునరేషనే కొనసాగించనున్నార

Read More

ఓటరు మిత్రమా జాగ్రత్త.. ఓటేస్తే ఆ సౌండ్​ రావాల్సిందే....

మే 13, 2024.. సోమవారం. రెండు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ. ప్రతీ ఓటరు ఓటేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సందర్భం. ఈ నేపథ్యంలో ఓటుకు ముందు ఎలాంటి జాగ్రత్తలు

Read More

పోలింగ్ కు సర్వం సిద్ధం.. ఈసీ కీలక హెచ్చరిక..

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరి కొన్ని గంటల్లో పోలింగ్ ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో 144సెక్షన్ అమల్లోకి రావటంతో కర్ఫ్యూ వాత

Read More

కోన వెంకట్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు...

ప్రముఖ సినీ రచయత కోన వెంకట్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. దళిత యువకుడిపై దాడి చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో బాపట్ల జిల్లా కార్లపాలెంలో కేసు

Read More

ఫైఓవర్ పై నుంచి కిందపడ్డ బైక్.. ఇద్దరు స్పాట్‌డెడ్

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి ఫ్లైఓవర్ పై నుంచి కింద పడ్డారు. విశ

Read More

గోవా నుంచి ఆంధ్రకు లిక్కర్.. రూ. 2.07 కోట్ల విలువైన మద్యం పట్టివేత

బాలానగర్, వెలుగు : గోవా నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న లిక్కర్‌‌‌‌ను మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌

Read More

అవాక్కయ్యారా : పాత నట్లు, బోల్టులు అమ్మితే రూ.7 కోట్లు వచ్చాయి..!

ఎప్పుడు దేనికి టైమ్ వస్తుందో చెప్పలేం భయ్యా, ఎందుకు పనికిరాని వస్తువు కూడా ఒక్కోసారి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. పనికిరాదని భావించి మూలన పడేసిన వస్తువులే

Read More

ఐకాన్ స్టార్కు షాకిచ్చిన ఏపీ పోలీసులు.. కేసు నమోదు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చారు ఏపీ పోలీసులు. ఆయనపై కేసు నమోదు చేశారు. ఎందుకంటే.. ఇవాళ మే 11, 2024న నంద్యాల నియోజకవర్గంలో తన మిత్రుడు వైసీప

Read More

ఓటర్లకు శుభవార్త: వైజాగ్ మీదుగా స్పెషల్ రైళ్లు.. 

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల హడావిడి మాట అటుంచితే,ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనుండటంతో బెంగళూరు, హైదరాబాద్, చెన

Read More

ఎన్నికల సిబ్బందికి హోటల్​ మెనూ ఇదే.. ఈసీ ఆదేశాలు జారీ

 ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి  ఆహారం అందించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ముందుగా సిబ్బం

Read More

మూగబోయిన మైకులు.. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం

దేశవ్యాప్తంగా  నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మైకులు మూగబోయాయి.  చివరి రోజున ప్రచారాలతో

Read More

రైల్వేశాఖ గుడ్​ న్యూస్​ : ఎన్నికల వేళ .. రైళ్లకు అదనపు బోగీలు

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వివిధ దశల్లో జరుగుతున్నాయి. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోకసభ ఎన్నికలు సైతం జరుగనున్నాయి

Read More