
ఆంధ్రప్రదేశ్
జగన్.. శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మమై పోతావు.. పవన్ కళ్యాణ్
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం కేసుల ముగియటంతో పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. అధిక
Read Moreఅమరావతే ఏపీ రాజధాని... చంద్రబాబు కీలక హామీ
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సంగ్రామం కీలక దశకు చేరుకుంది. మొన్న అధికార వైసీపీ మేనిఫెస్టో ప్రకటించగా ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి మేన
Read Moreకదిరి టీడీపీ అభ్యర్థి కారులో డబ్బు సంచుల పట్టివేత...
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరో పక్క ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఎవరి పరయత్నాలు వారు
Read Moreతిరుమల దేవాలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసా...
తిరుమల పుణ్యక్షేత్రం...ఎంతో మహిమాన్వితం గల దేవాలయం. తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి తరలి వస్తారు. తిరుమల స్వామిని
Read Moreకూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల... కీలక హామీలివే..
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసింది. గతంలో ప్రకటించిన సూపర్ 6హామీలకు తోడు పలు కీలక హామీలను జతచేసి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చే
Read Moreబెజవాడలో డాక్టర్ ఫ్యామిలీ మొత్తం చనిపోయింది.. హత్యా.. ఆత్మహత్యనా..?
విజయవాడలో ఓ డాక్టర్ ఫ్యామిలీ మొత్తం మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది.. గురునానక్ నగర్లో నివాసం ఉంటున్న డాక్టర్ శ్రీనివాస్&zwnj
Read Moreవందే భారత్ రైలులో.. రూ.50 లక్షలు పట్టివేత
ఎన్నికల టైంలో డబ్బు తరలింపునకు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు రాజకీయ నేతలు. ఇప్పటి వరకు రోడ్డు, సముద్ర, విమానాల ద్వారా మనీ తరలింపు చూశాం.. ఇప్పుడు
Read Moreపోరుమామిళ్లలో ఎర్రచందనం స్వాధీనం ... ఒకరు అరెస్ట్
కడప ఫారెస్ట్ డివిజన్ లోని పోరుమామిళ్ల అటవీ ప్రాంతంలో 101 ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్లేపల్లి సెక్షన్ ఇటుకులపల్ల
Read Moreచంద్రబాబును నమ్మడం అంటే.. కొండశిలువ నోట్లో తలకాయ పెట్టడమే: సీఎం జగన్
మరో రెండు వారాల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగనుందని.. ప్రతిపక్షం వైపు ఉన్న కౌరవ సైన్యాన్ని , దుష్ట చతుష్టయాన్ని ప్రజలు నమ్మొద్దని గుంటూరు పార్లమెంట్ పరిధ
Read Moreతిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ : మే నెలలో విశేష ఉత్సవాలు.. వివరాలు ఇవే..
తిరుమల వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య గమనిక వెల్లడించింది. తిరుమలలో మే నెలలో నిర్వహించనున్న విశేష ఉత్సవాల వివరాలను
Read Moreకూటమి మేనిఫెస్టోపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..
ఏపీలో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఎన్నికలకు మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. అధికార వైసీపీ మేనిఫెస్టో ప్రకటించగా
Read Moreపులివెందులలో జగన్ కు లక్ష మెజారిటీ ఖాయం... భారతి
సీఎం జగన్ తరఫున పులివెందులలో ఎన్నికల ప్రచారంనిర్వహిస్తున్న వైఎస్ భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో జగన్ కు లక్ష మెజారిటీ రావటం ఖాయమ
Read Moreపెన్షన్ల పంపిణీపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం..
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక వాలంటీర్ల చేత ఇంటింటికీ పెన్షన్ పంపిణీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేయగా పెన్షన్ ఇంటింట
Read More