![స్థానిక సంస్థల ఎన్నికలు | మాజీ ఎంపీ వినోద్ కుమార్-ఎమ్మెల్సీ ఎన్నికలు | తెలంగాణ ప్రభుత్వం -బీరు ధరలు | V6 తీన్మార్](https://static.v6velugu.com/uploads/2025/02/0g_cbmmpx2e-hd_siCjM8vmOR_172x97.jpg)
ఆంధ్రప్రదేశ్
వైసీపీది ఫేక్ బుద్ధి.. అంతా ఫేక్ ప్రచారం.. మంత్రి అనిత
విజయవాడ వరద బాధితులకు అందించిన వరద సాయంపై అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. వరద సాయంపై ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వైసీప
Read Moreశ్రీశైలం డ్యామ్ రిపేర్లకు రూ.103 కోట్లు మంజూరు
డ్యామ్ ను సందర్శించిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టును వరల్డ్ బ్యాంకు ప్రతినిధుల బృందం సందర్శించింద
Read Moreశ్రీశైలం జలాశయం అప్రోచ్ రోడ్డు, కొండచరియలు మరమ్మత్తులకు ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నల్..
శ్రీశైలం జలాశయంపై ప్రపంచ బ్యాంకు పరిశీలన ముగిసింది... ఈ క్రమంలో డ్యామ్ మరమ్మతుల కోసం 103 కోట్లకు ఆమోదం తెలిపారు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు. నవంబర్ లో
Read Moreతిరుమలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి సోమవారం రాత్రి తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట విమాన
Read Moreపవన్ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి.. కేఏ పాల్కు ఎందుకింత కోపమొచ్చిందంటే..
హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పదవి నుంచి పవన్ కళ్యాణ్ను తక్షణమే డిస్ క్వాలిఫై చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. పంజాగుట్ట
Read Moreబెజవాడలో గంజాయి కలకలం.. 808 కిలోల మత్తుపదార్దాలు సీజ్
ఆంధ్రప్రదేశ్లో గంజాయి కలకలం రేగింది. విజయవాడలో మత్తు దొంగల మత్తును పోలీసులు వదిలించారు. కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర సోమవారం ( అక్టోబర్ 7) &nbs
Read MoreCyclone: ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. అక్టోబర్లో మూడు తుఫాన్లు.!
ఇటీవలే భారీ వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ఏపీకి మూడు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అరేబియాలో
Read Moreవిశాఖ ఉక్కు ముఖ్యమా.. బీజేపీతో పొత్తు ముఖ్యమా.. తేల్చుకోండి చంద్రబాబు: షర్మిల ట్వీట్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులేస్తున్న క్రమంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే.. కేంద్రం మాత
Read MoreAP News: టీడీపీ ప్రభుత్వంలో ఫైల్స్ కు ఉన్న విలువ మహిళల రక్షణకు లేదా?: మాజీ మంత్రి రోజా
పుంగనూరు బాలికను కొంతమంది కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటనపై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనే మహిళ
Read Moreఅమ్మా.. నాకు న్యాయం జరిగేలా చూడమ్మా: బాలీవుడ్ నటి జత్వానీ
దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో నాలుగవరోజున అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శి
Read Moreతిరుపతి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కలకలం
తిరుపతి: రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. రెండ్రోజుల క్రితం ఈమెయిల్ ద్వారా బెదిరింపులొచ్చాయి. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింద
Read Moreఇంద్రకీలాద్రికి మరోసారి నాణ్యత లేని సరుకులు.. వెనక్కి పంపిన అధికారులు..
తిరుమల లడ్డూ వివాదం తెరపైకి వచ్చినప్పటి నుండి.. అన్ని ఆలయాల్లో ప్రసాదం తయారీకి వాడే నెయ్యి, ఇతర సామగ్రిపై నిఘా పెరిగింది. ఈ క్రమంలో ఇంద్రకీలాద్రికి నా
Read Moreఅన్నపూర్ణగా కనకదుర్గ... చంద్రఘంటాదేవిగా భ్రమరాంబిక
అమరావతి: విజయవాడ ఇంద్రకీలాద్రిలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. మూడో రోజైన శనివారం అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు
Read More