ఆంధ్రప్రదేశ్

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. గోడను ఢీకొన్న కారు.. నలుగురికి గాయాలు

కలివైకుంఠం తిరుమలలో రోడ్డు ప్రమాదం జరిగింది.. బుధవారం ( జనవరి 29 )తిరుమల ఘాట్ రోడ్డులో 7వ మైలు దగ్గర కారు అదుపు తప్పి పిట్టగోడను ఢీకొనడంతో ఈ ప్రమాదం జ

Read More

రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతా : మీడియాకు టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్

రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతా.. ఈ మాట అన్నది ఏ రౌడీనో గుండానో కాదు, సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే.. అవును, అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయర

Read More

ఏపీ నుంచే పెద్దల సభకు? హాట్ టాపిక్గా చిరంజీవి రీ ఎంట్రీ..!

* విజయసాయి ప్లేస్ను మెగాస్టార్తో భర్తీ చేస్తారని ప్రచారం * రాజ్యసభలో బలం పెంచుకునేందుకే ఎన్డీఏ పావులు * చిరంజీవికి సముచిత గౌరవం ఇస్తామని గతంలో

Read More

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‎కు బెయిల్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‎కు బిగ్ రిలీఫ్ లభించింది. దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేష్‎కు మంగళగిరి కోర్టు షరతులతో కూడి

Read More

పవన్ కళ్యాణే డిప్యూటీ సీఎం.. లోకేష్ కు ఇవ్వాలనడం సరికాదు:ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేయడం అధికార కూటమిలో గందరగోళం క్రియేట్ చేసింది. ఈ అంశంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అవ్వడం,

Read More

గద్దర్ పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..

ఇటీవల కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాలపై తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం రాజుకుంది.. సోమవారం ( జనవరి 28, 2025 ) కేంద్ర మంత్రి బండి సంజయ

Read More

విజయసాయిరెడ్డి స్థానం కోసం పోటాపోటీ: రేసులోకీ మాజీ సీఎం..

వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో అటు పార్టీలో ఇటు ఏపీ పాలిటిక్స్ లో ఒక్కసారిగా అలజడి రేగింది. విజయసాయి రాజీనామాతో వైసీపీ శ్రేణులు షాక్ లో ఉండ

Read More

విజయి సాయి రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

హైదరాబాద్: విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‎పై సోమవారం (జనవరి 27) సీబీఐ కోర్టులో విచారణ జరిగింది

Read More

అమరావతిలో ACA బిగ్ ప్లాన్.. రూ.800 కోట్ల రూపాయలతో దేశంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం

దేశంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రణాళికలు సిద్ధం చేసింది. 1.25 లక్షల మంది ప్రేక్షకులు కూర్చునే

Read More

బాదుడే బాదుడు : ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో  భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచింది.   కొత్త  రిజిస్ట్రేషన్​ ఛార్జీలు ఫిబ్రవరి 1 నుంచి

Read More

ఒక పదవిలో.. ఒక వ్యక్తి మూడుసార్లకు మించి ఉండకూడదు : లోకేష్ సంచలన వ్యాఖ్యలు

సోమవారం ( జనవరి 27, 2025 ) విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్

Read More

రఘురామకు షాక్.. జగన్ బెయిల్ రద్దు పిటీషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు..

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామ దాఖలు చేసిన పిటీషన్ ను డిస్మి

Read More

కడపలో ఫ్లెక్సీ వార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు యాంటీగా బ్యానర్లు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు బిగ్‌ షాక్‌..కడపలో ఆర్ట్స్ కాలేజీ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఫ్లెక్సీలు వెలిశ

Read More